బార్కోడ్ను కాపీచేసి నకిలీ ఐపీఎల్ టికెట్లను తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేసి 68 నకిలీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ పోలీస్స్టేషన్లో గురువారం మల్కాజి
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు గ్రామస్థాయిలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. గురువారం తన కార్యాలయంలో రహదారుల భద్రతా చర�
సురక్షిత అబార్షన్లలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు, మాజీ అడిషనల్ సెక్రటరీ మనోహర్ అగ్నానీ నుంచి ‘ఎక్సలెన్స్ అవార్డు’న
ఓ కాంట్రాక్టర్ బిల్లు పాస్ కావడానికి సంతకం పెట్టేందుకు లంచం వసూలు చేసిన ఓ అవినీతి అధికారి, ఆమె అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ సౌత్జోన్ కార్యాలయం పరిధిలో క్లాస్-వీ సివిల్ కా�
యూరప్కు చెందిన విమానయాన సంస్థ లుఫ్తాన్సా..భారత్లో మరో రెండు రూట్లకు విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నది. మ్యూనిచ్ నుంచి బెంగళూరుకు, ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కు ఈ ఏడాది విమాన సర్వీసును ప్రారంభ
రోషన్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభన్, అనిరుధ్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘అరంగేట్రం’ శ్రీనివాస్ ప్రభన్ దర్శకుడు. మహేశ్వరి.కె నిర్మాత. మే 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ప్రీ రిలీజ్ వేడుకను �
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించారు.
TOMCOM | తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) సంస్థ తెలంగాణ వాసులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం ఈ నెల 29న ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నది.
సీఎం కేసీఆర్ మడమతిప్పని పోరాటం, అమరుల త్యాగాలతో సిద్ధించిన స్వరాష్ట్రంలో పాలన సాగించేందుకు శిథిల భవనాలే దిక్కయ్యాయి. రకరకాల సమస్యలతో అటు ఉద్యోగులు, ఇటు సందర్శకులు తీవ్ర ఇబ్బంది పడేవారు. తెలంగాణ రాష్ట్�
25 మంది ప్రయాణికులతో విక్రమ్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి క్రాస్ రోడ్డు
వివిధ క్యాటగిరీల్లో అత్యుత్తమ ప్రతి భ కనబర్చిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు జాతీయ అ వార్డులు అందించనున్నట్టు కేంద్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ ఎంఎస్ఎంఈ అదనపు అభివృద్ధి కమిషనర్ చంద్రశేఖ�
ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ)కి చెందిన ఇద్దరు పరిశోధకులు ప్రతిష్ఠాత్మకమైన సెర్బ్ స్టార్ (SERB-సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్ ఫర్ రిసెర్చ్)-2022 అవార్డుకు ఎంపికయ్యా రు. ఐఐసీ�
టీఎస్ ఎడ్సెట్కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం నాటికి 27 వేలకుపైగా వచ్చాయి. పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి మించి దరఖాస్తులు నమోదయ్యాయి. దీంతో ఎడ్సెట్ పరీక్షాకేంద్రాల్లోని తొమ్మిది ప
హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నది. ప�