హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జీఎమ్మార్ ఏవియేషన్ అకాడమీ (జీఎమ్మార్ఏఏ) ఒక వినూత్న సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనాలిసిస్ సెంటర్ (ఐఎస్ఏసీ)తో కలిసి ఏవ�
మంగళూరు నుంచి హైదరాబాద్ మధ్య మూడో డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ప్రారంభించబోతున్నది ఇండిగో. ఈనెల 19 నుంచి అందుబాటులోకి రానున్న ఈ నూతన సర్వీసుతో ఇరు నగరాల మధ్య నడవనున్న సర్వీసుల సంఖ్య మూడుకి చేరుకోనున్నది
Hyderabad | దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆకర్షణీయ వృద్ధితో పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలోనే 2023-25లో దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన నగరాల మార్కెట్లలోకి కొత్తగా 165 మిలియన్ చదరపు అడుగులకుపైగా కార్యాలయ స్థలం అందు�
Congress Candidates | ఎమ్మెల్యే టికెట్ల కోసం వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినా అత్యధిక నియోజకవర్గాల్లో సమర్థులైన, గట్టి అభ్యర్థులు దొరకని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటున్నది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది రాష్ట్రంలో 13% అధిక వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాలం మారుతున్న సమయంలో ఎండల తీవ్రత ఉంటుందని, దీనికి ఎల్నినో ప్రభావం కూడా ఉందని పేర్కొన్నది.
Hyderabad | రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాల్లేకుండా తీసుకెళ్తున్న నగదును, ఇతర వస్తువులను పోలీసులు స్వ�
హైదరాబాద్ హిమాయత్నగర్లోని (Himayath nagar) తిరుమల ఎస్టేట్లో (Tirumala Estate) భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. బిల్డింగ్లోని రెండో అంతస్తులో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ నుంచి సింగపూర్కు వారానికి 12 విమాన సర్వీసులు నడుపుతున్నట్టు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. హైదరాబాద్కు విమాన సేవలు ప్రారంభించి 20 ఏండ్లు పూర్తికానున్న నేపథ్యంలో సంస్థ సర్వీసుల సంఖ్�
ఐటీ కారిడార్లో మరో స్టార్ హోటల్ రానున్నది. మైండ్స్పేస్ జంక్షన్లో ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇక్కడ ఇప్పటికే ఐటీసీ కోహినూర్ స్టార్ హోటల్ ఉండగా, తాజాగా మరో స్టార్ హోటల్ 15 అంతస్థ�
Hyderabad | మాదాపూర్లోని హోటల్లో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పుదుచ్చేరికి చెందిన ప్రియ, చెన్నై వాసి శ్రీహరి నిన్న సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. మాదాపూర్ చంద్రనాయక్ తండా వద్ద ఉన్న ఓ
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్ రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలోని అత్తాపూర్
ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ట్రై పోలీస్ కమిషనరేట్లలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఆర్టీసీ గ్రేటర్ జోన్లో గత నెల కొత్తగా ప్రవేశపెట్టిన 25 విద్యుత్ ఏసీ బస్సులలో వందశాతం వరకు ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. ఈ 25 బస్సులలో 10 బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్పోర్టు వరకు నడిపిస్తున్నారు.