ఐటీ కారిడార్లోని కోకాపేట్లో (Kokapet) మరో ప్రతిష్ఠాత్మక కట్టడం రానున్నది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్-ISKCON) ఇక్కడ అత్యంత విశాలమైన ప్రాంగణంలో అతిపెద్ద ఆలయా�
Zero Shadow day | హైదరాబాద్ (Hyderabad) లో ఈనెల 9న ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా ఆరోజు మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ కనిపించని ‘జీరో షాడో డే’ (Zero Shadow day) ఏర్పడనుంది.
పాఠశాల విద్యాశాఖలో పలువురు జిల్లా విద్యాశాఖాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మహబూబ్నగర్ డీఈవో ఎస్ యాదయ్యను బదిలీచేసి మంచిర్య�
దశాబ్దాలుగా అభద్రతాభావంతో పనిచేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. సీఎం కేసీఆర్ సంతకంతో వీరంతా రెగ్యులర్ ఉద్యోగుల్లా మారారు. ఇక నుంచి శాశ్వత ఉద్యోగుల్లా పూర్తి భరోసాతో, భద�
Minister Indrakan Reddy | అరవై వసంత్సాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
Hyderabad | జీవో 58, 59 కింద హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
గత నెల 29న రాంగోపాల్పేట్ డివిజన్ కళాసీగూడలో నాలాలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షల ఆర్థిక సాయం చెక్కును సోమవారం మంత్రి తలసాన�
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు సంబంధించిన బండ్లగూడ (నాగోల్), పోచారం(ఘట్కేసర్)లలో మిగిలిన ఫ్లాట్ల కేటాయింపులు మంగళవారం జరుగనున్నాయని హెచ్ఎండీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
‘సఫాయన్నా...నీకు సలామన్నా’ నినాదంతో పారిశుధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి సర్కారు నిబద్ధతతో పనిచేస్తున్నది.
వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడుతున్న కరుడుగట్టిన పాతనేరస్తుడిని బాలానగర్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఓ పిస్తోల్, 13 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
చిన్న పిల్లలు ఆడుకునేందుకు వీలైన ఆట పరికరాలు, పెద్దలకు ఉపయోగ పడే విధంగా చక్కటి వాకింగ్ ట్రాక్, ఆహ్లాదాన్ని పంచేలా చుట్టూరా పరు చుకున్న పచ్చదనం, ఆకట్టుకునేలా గజబో ని ర్మాణం.. వీటన్నింటితో పాటు సమావేశాలు,
బోరబండ పోలీస్ ఔట్పోస్ట్ త్వరలో పూర్తి స్థాయి ఠాణాగా ఏర్పడనున్నదని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ అన్నారు. బోరబండ సైట్-2 కాలనీలోని ఔట్పోస్ట్ను పంజాగుట్ట ఏసీపీ మోహన్కుమార్, ఎస్సార్నగర్ పోలీ�
మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా అన్నా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషా
CM KCR | హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని మున్సిపాలిటీ పరిధిలోని పేదల ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా.. నిబంధనల మేరకు ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయమైన హక్కులను కల్పించినట్లు సీఎం �