ప్రభుత్వం రూ.12 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్ను ఈ నెల 31న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గోపన్పల్లిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ సదన్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం ఈ నె�
Police Stations | హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ప్రభుత్వం కొత్తగా 40 పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా.. ప్రత్యేక రీచార్జి ప్లాన్లపై 5జీబీ డాటాను అదనంగా అందిస్తున్నది. రూ.299 కంటే అధిక రీచార్జి చేసుకున్నవారు 5జీబీ డాటాను పొందవచ్చును. ఈ డాటా కేవలం మూడు రోజుల్లోగా వినియోగించ�
వర్షం ఉధృతంగా కురిసినా..వరద ముంచెత్తకుండా వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కోసం సర్కారు చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ) పనులన్నీ పురోగతిలో ఉన్నాయి.
రామకృష్ణ మఠ్లోని వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆధ్వర్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామకృష్ణ మఠ్ హైదరాబాద్ అధ్యక్షుడు స్వామి బోధమయానంద పేర్కొన్నా
నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు, మోడిఫైడ్ సైలెన్సర్స్, మల్టీ టోన్డో హారన్లను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలలో వేరువేరు పేర్లతో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్టివల్స్ (సింపోజియం) ప్రారంభమయ్యాయి. ఈ సింపోజియంలో భాగంగా విద్యార్థులు పలు విభాగాలలో పోటీలు �
టీ హబ్ను అమెరికాకు చెందిన ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ ఎం.ఎస్.రావుతో కలిసి టీ హబ్లో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టమ్ను ప్రత్యేకంగా పరిశీలించారు.
రాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనున్నదని, 8న అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని.. ద్రోణి, ఉపరితల ఆవ�
Health Telangana | సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పలు వైద్య సేవలను(Medical Services) ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) వెల్లడించారు.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద
చెరువు దగ్గర సరదాగా సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి-నెంటూర్ గ్రామాల మధ్య చోట�
ప్రముఖ ఐటీ సేవల సంస్థ క్యాప్జెమినీ..హైదరాబాద్లో ఇన్నోవేషన్ ఎక్సేంజ్ను ఏర్పాటు చేసింది. ఆర్థిక సేవలు, లైఫ్సెన్సెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కన్జ్యూమర్ గూడ్స్ సేవలను మరింత విస్తరించడానికి ఈ స�