Hyderabad | లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లోనూ హైదరాబాద్ పరుగులు పెడుతున్నది. సకల సదుపాయాలు కలిగిన ఖరీదైన నివాసాలకు రాజధాని నగరంలో భలే గిరాకీ కనిపిస్తున్నది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో నిరుడు ఇదే వ్య
Congress Party | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా చెప్పేందుకు, చేసేందుకు ఏమీ లేకపోవటంతో. రా ష్ట్రంలో విద్యార్థులు, యువతకు ప్రభుత్వం ఇ ప్పటికే అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను డిక్లరేషన్లో పొందుపరిచి అభాసు�
వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ వ్యవసాయ సహకార సం ఘం (హాకా) కీలక నిర్ణయం తీసుకున్నది. అందుబాటు ధరల్లో రైతులకు యంత్రాలను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యంత్రాల షోరూమ్లను ఏర్
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ప్రియాంక దత్ నిర్మాత. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ‘టెలి-మెంటల్ హెల్త్ సర్వీసెస్'ను ప్రారంభించింది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు, ఒత్తిడికి గురవుతున్న వారు టోల్ ఫ్రీ నంబర్ 14166 లేదా 18009 14416ను సంప్రదించాలని సూచించింది.
సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేసింది. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొల
మత మౌఢ్యం ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆ
టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ శివారులో ఉన్న అలెన్ మాల్లోకి (Allen mall) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Gun fire) జరిపాడు. కాల్పుల్లో నిందితుడు సహా తొమ్మిది మంది మరణించారు. కాల్పుల్లో ఏడుగురు తీవ్రం�
క్రాంతి, శ్రీలు జంటగా నటిస్తున్న సినిమా ‘కొత్త రంగుల ప్రపంచం’. ఈ చిత్రాన్ని శ్రీ పీఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. నటుడు పృథ్వీ దర్శకత�
పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిపోయి.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులకు సరికొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నది హైదరాబాదులోని నిలోఫర్ దవాఖాన. వివిధ కారణాలతో తక్కువ బరువుతో జన్మించడం, ఇతర అనారోగ్�
విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో గురుకుల ప్రిన్సిపాళ్ల సంఘం ఆవిర్భవించింది. మొత్తం 1,062 గురుకులాల ప్రిన్సిపాళ్లు ఆదివారం హైదరాబాద్లో భేటీ అయి, సంఘాన్ని ఏర్పాటు చేసుకొన్న�
Manipur Violence | మణిపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్కు ప్రత్�
వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) యూజీ ఆదివారం జరుగనుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 18.72 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరికోసం 499 నగరాలు, పట్టణాలు సహా విదేశాల్లో పరీక్ష కే�
ప్రభుత్వం రూ.12 కోట్ల వ్యయంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ సదన్ను ఈ నెల 31న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. గోపన్పల్లిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ సదన్ ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం ఈ నె�