Minister Srinivas Yadav | తెలంగాణ సంస్కృతికి ప్రతీక నిలిచే బోనాల వేడుకలను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయాల్లో ఆధ్యాత్మిక ది�
Bonalu | హైదరాబాద్ : ఈ నెల 22వ తేదీ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ బోనాల జాతర ప్రారంభం కానుంది. మొట్టమొదటగా గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్లో నిర్వహించే గోల్కొండ బోనాల
ముంబై తరహాలో హైదరాబాద్లో కూడా వీకెండ్లో గర్ల్ ఫ్రెండ్స్ సహాయంతో డ్రగ్స్ దందాను చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా నిఘాను పటిష్టం చేశారు. సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు అ�
జీవనసరళిపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి హైదరాబాద్లో ‘డిస్ట్రిక్ 150’ క్లబ్ను ప్రారంభించింది కోరమ్ క్లబ్. 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.16.5 కోట్ల పెట్టుబడితో నాలెడ్డ్ సిటీలో ఏర్ప�
వచ్చే నెల 5 నుంచి 7 వరకు మూడు రోజులపాటు హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫార్మా ఎగ్జిబిషన్ను నిర్వహించబోతున్నట్టు ఫార్మాక్సిల్ ప్రకటించింది. 9వసారి జరుగుతున్న ఈ ఎక్స్పోలో 375 కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శి�
తెలంగాణ ఆరవ జూనియర్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ చాంపియన్షిప్లో ఎస్సీ గురుకులాల బాక్సర్లు అదరగొట్టారు. వివిధ విభాగాల్లో బరిలోకి దిగిన బాక్సర్లు ఆరు పతకాలు కొల్లగొట్టారు.
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదం నెలకొంది. సికింద్రాబాద్ పరిధిలోని బన్సీలాల్పేటలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను 8వ అంతస్తు నుంచి కిందకు తోసేసింది. అనంతరం తాను కూడా
Talasani Srinivas Yadav | హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు.. మంచి వాతావరణం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మారేడ్పల్లిలోని పార్కులో మంత్రి తల�
హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) పెద్ద మొత్తంలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను (Mephentermine sulphate injection) డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు.
తెలుగు సినీరంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) ఆదివారం సాయంత్రం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు చేసుక
IMD warning | తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఎండలు దంచి కొట్టనున్నాయి. రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలో వడగాలులు వీచే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (Indian Meteorological Department - IMD) తెలిపింది.