బత్తిని హరినాథ్ గౌడ్ 1944 సంవత్సరంలో దూద్బౌలిలో జన్మించారు. గత 40 ఏండ్ల కిందట భోలక్పూర్లోని పద్మశాలీ కాలనీకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయనకు భార్య సుమిత్ర దేవి, ఇద్దరు కుమారులు అనిల్గౌడ్, అమర్నాథ్ �
2020లో స్థాపితమై రియల్ రంగంలో విలువలను సృష్టించిన ‘యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా’ తక్కువ వ్యవధిలోనే అంచనాలను అధిగమించి ముందుకు సాగుతున్నది. హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ‘రియల్' సంస్
అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న పర్సనల్కేర్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మామఎర్త్... హైదరాబాద్లో పరిశోధన కేంద్రం (ఆర్అండ్డీ) ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. నగరంలో ఏర్పాటు చేసిన తన తొలి ఫ్లాగ్�
రిలయన్స్ రిటైల్ హైదరాబాద్లో సరికొత్త అవుట్లెట్ను ప్రారంభించింది. యువతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఈ అవుట్లెట్ పేరు‘యూస్తా’గా నిర్ణయించింది. దేశంలో తొలి అవుట్లెట్ నగరంలో ప్రారంభించడ�
Miyapur Firing case | మియాపూర్ కాల్పుల కేసు (Miyapur Firing case)లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్లో దేవేందర్పై కాల్పులు జరిపిన నిందితుడు రితీష్ నాయర్ను అరెస్ట్ చేశారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
రాజేంద్రనగర్ (Rajendra Nagar) పరిధిలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) కారు బీభత్సం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున మైలార్దేవ్పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్�
China Loan Apps | భారత్లో తన ఏజెంట్లను నియమించుకొని.. చైనా నుంచి లోన్యాప్ల ద్వారా అమాయకులను వేధిస్తూ.. మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డీ�
Hyderabad | తలనొప్పిగా ఉంది.. అర్జెంట్గా ట్యాబ్లెట్ ఇవ్వాలంటూ వచ్చిన గుర్తు తెలియని ఓ వ్యక్తి మెడికల్ షాపు క్యాష్ కౌంటర్ లోనుంచి రూ.50 వేలు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసు
Hyderabad |మోకిలలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో ప్లాట్ల వేలానికి కొనుగోలుదారుల నుంచి మరోసారి విశేష స్పందన వచ్చింది. బుధవారం ఆన్లైన్లో ప్రారంభమైన రెండో విడత వేలంలోనూ గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది.
గీతం విశ్వవిద్యాలయంలో ఈనెల 24, 25 తేదీల్లో స్మార్ట్ ఐడియాథాన్ ఫిచ్ఫెస్ట్-2023ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకం�