ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర పభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. హ
ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ (ఐసీఎస్ఈ), ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఐఎస్సీ) ఫలితాల్లో పలువురు హైదరాబాద్ విద్యార్థులు అత్యత్తమ ప్రతిభను సాధించారు.
Theft in Jawahar Nagar | జవహర్నగర్లో ఓ పెళ్లి ఇంట భారీ దొంగతనం జరిగింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోపిడీ దొంగలు లూటీ చేశారు. సాకేత్కాలనీ ఫేస్-1, 16బీ ఇంట్లో ఇంటి తలుపులు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొ
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులతో చేపల చెరువుల నిర్మాణం, చేప పిల్లల పెంపకం, రంగు చేపల ఉత్పత్తి, వ్యాధుల నివారణ, ఇతర ఉత్పత్
పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న భాగ్యనగరంలో ఆహ్లాదానికి కొదువ లేదు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సాగర్ తీరాన ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా సముద్రపు అనుభూతిని మిగిలి�
పువ్వల్లే నవ్వుల్.. నవ్వుల్.. అంటూ చిరు మందహాసంతో ఆకుపచ్చని చీరలో అందంగా ముస్తాబైన సినీ నటి శ్రియ శనివారం పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్లోని ఓ లగ్జరీ సిల్వర్ స్టోర్ను ప్రారంభించారు.
ఈ నెల 16న హైదరాబాద్లో అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కేసీఆర్కు ధన్యవాద సభ పోస్టర్, కరపత్రాలను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిషరించారు.
మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎం సెంటర్లో చోరీ జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ 4, 5వ రోడ్డులోని మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎం సెంటర్లోకి శుక్రవారం రాత్రి 2.45 సమయంలో గుర్తు తెల�
తెలిసిన వారికి డబ్బులు ఇవ్వాలంటేనే.. వెనుకా.. ముందు ఆలోచిస్తాం.. కానీ.. ఎవరో తెలియదు.. ఎక్కడి నుంచి ఫోన్.. మెసేజ్ చేస్తారో తెలియదు.. అయినా.. వారి మాయమాటలను నమ్మేస్తున్నారు కొందరు.
నగరంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి మెరుగైన సేవలు ప్రజల అందుబాటులోకి తీసుకువెళ్లడం కోసం ఆర్టీసీ యాజమాన్యం నిరంతరం కృషి చేస్తున్నది. ఆర్టీసీ అభివృద్ధి కోసం కొత్త పథకాలు, విధానాలను ప్రవేశ పెడుతుంది.
లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని దక్షిణ భారతీయ ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటైన కాసాగ్రాండ్.. హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది.
Crime news | అనారోగ్యంతో మరణించిన అన్న అంత్యక్రియలకు డబ్బుల్లేవని అతని తోబుట్టువులు ఘోరానికి పాల్పడ్డారు. మానవత్వాన్ని మరిచి శరీరాన్ని ముక్కలుగా చేసి ఊరిబయట పడేశారు.