లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ దూకుడు తగ్గడం లేదు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా డెంగీ జ్వరానికి విరుగుడు హైదరాబాద్ వేదికగా తయారు కానున్నది.
అమెరికాకు చెందిన డిజిటల్ క్వాల్టీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజేల్.. హైదరాబాద్లో తన రెండో డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ డెలివరీ సెంటర్లో 200 మంది క
ఎస్కెఎల్ఎమ్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘హలో బేబీ’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. అరోరా శ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా రాంగోపాల్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నాడ
రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో భారీ ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లిలోని టాటానగర్లో ఉన్న ఇస్తరాకుల కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Hyderabad | ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడటంపై ఎన్నికల కమిషన్ దృష్టిసారించింది. ఒకే ఇంటి నంబర్, బై నంబర్తో అధిక సంఖ్యలో నమోదైన ఓట్లను మరోసారి పరిశీలించి, అనర్హులను తొలగిస్తున్నది.
MP Asaduddin | ప్రధానమంత్రికి ఉండాల్సిన అన్ని లక్షణాలు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావులో ఉన్నాయని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ అన్నారు. మమతాబెనర్జీ, రాహుల్గాంధీని ప్రధాని అభ్యర్థులుగా చూప�
అప్పా జంక్షన్ (Appa junction) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది (Road accident). శుక్రవారం తెల్లవారుజామున మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు అప్పా జంక్షన్ వద్ద అదుపుతప్పి డివైడర్ అవతలివైపు దూసుకెళ్లింది.
Jabardasth Comedian | యువతిని ప్రేమ పేరుతో మభ్యపెట్టి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జబర్దస్త్ ఫేమ్ నటుడు నవసందీప్ను పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad | వైపు చూస్తున్నది. గ్లోబల్ కంపెనీలు నగరానికి తరలివస్తుండగా, వచ్చిన సంస్థలు విస్తరణ దిశగా అడుగులేస్తున్నాయి. గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్చేంజ్ , మెట్లైఫ్ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించాయి. గ్ల�
Double Bedroom Housing Scheme | రాష్ట్రవ్యాప్తంగా 87 వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 75 వేల పైచిలుకు ఉండగా, మిగిలినవి ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతా ల్లో �
పేదవారి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట
హెచ్ఎండీఏ చేపట్టిన మోకిల భూముల వేలం కాసులు కురిపించింది. రెండు సెషన్లలో జరిగిన ఈ వేలంలో 60 ప్లాట్లను విక్రయించగా రూ. 131.72 కోట్ల రెవెన్యూ వచ్చింది. కొనుగోలుదారుల నుంచి రెండు రోజులు విశేష ఆదరణ ఉండగా... సగటున గజ�
మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హోటల్ మేనేజర్ హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఎనిమిది గంటల్లో ఛేదించారు. నిందితుడిని గురువారం ఉదయం ఆరు గంటలకు అరెస్టు చేశారు. స్థానికంగా తీవ్ర