కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను నార్సింగి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా గురువారం పట్టుకున్నారు. వారివద్ద నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప�
Hyderabad | పాతబస్తీలో పాకిస్తాన్కు చెందిన యువకుడిని బహదూర్పురా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుని, కిషన్బాగ్లో కాపురం పెట్టినట్లు పోలీసుల విచారణల�
Air India | టాటా కంపెనీ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని సిమ్యులేటర్ ట్రైనింగ్ ఫెసిలిటీ సెంటర్పై నిషేధం విధించింది. ముంబయి సిమ్యు�
దరాబాద్లో ఇండ్ల ధరలు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు-పరిశ్రమల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో అంతా ఇక్కడ స్థిర నివాసానికి ఆసక్తి కనబరుస్తున్నార�
యువతిపై ఓ నకిలీ బాబా అఘాత్యానికి ఒడిగట్టాడు. దయ్యం వదిలిస్తానని నమ్మించి, లైంగికదాడి చేశాడు. ఈ ఘటన పాతబస్తీలో ఆలస్యంగా వెలుగు చూసింది. బుధవారం బండ్లగూడ ఇన్స్పెక్టర్ షాకీర్అలీ వివరాలను వెల్లడించారు. భ
సెప్టెంబర్ 2న గ్రేటర్లో 12 వేల మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 బీహెచ్కే ఇండ్ల కాలనీల వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించిన అధికారుల
జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల విక్రయ సంస్థ ఫోక్స్వ్యాగన్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్లలో ఒకేరోజు ఐదు నూతన షోరూంలను ప్రారంభించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పరిశోధనాత్మక జర్నలిస్టుల సమావేశమైన ‘గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాన్ఫరెన్స్ ఫెలోషిప్'కు హైదరాబాద్కు చెందిన సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉడుముల స�
Hyderabad | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ఈ ఘటన బేగంపేట వద్ద బుధవారం ఉదయం జరిగింది.
Minister Talasani | ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) వెల్లడించారు.
Hyderabad | కృష్ణకాంత్ పార్కులో అనుమతి లేకుండా మహిళల ఫొటోలు తీసిన వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మధురానగర్ ఎస్ఐ ఉదయ్ కథనం ప్రకారం.. కృష్ణానగర్ నివాసి లక్ష్మణ్ ప్రైవేట్
Hyderabad | వైద్యం పేరుతో ఓ నవవధువుపై నకిలీబాబా అత్యాచారం చేశాడు. దెయ్యం వదిలిస్తానని చెప్పి కళ్లకు గంతలు కట్టి మరి అఘాయిత్యం చేశాడు. ఈ విషయం చెబితే అండగా నిలబడాల్సిన అత్తమామలు కూడా దొంగ బాబాకే మద్దతు పలికారు. ప�