Minister KTR: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ డిఫెన్స్ కంపెనీలు ఆ మీటింగ్కు హాజర�
ZapCom Group: జాప్కామ్ గ్రూపు తన సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నది. వాషింగ్టన్ డీసీలో ఆ కంపెనీ సీఈవోతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్లో తొలుత 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఆ తర్వాత �
గ్రేటర్ ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత ఉంటోంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు
మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరొందిన మెడ్ట్రానిక్.. ఔషధ నగరి హైదరాబాద్లో విస్తరణపై దృష్టి పెట్టింది. 74 ఏండ్ల క్రితం మొదలైన ఈ అమెరికన్ మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ.. ప్రస్తుతం 150�
వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్ట్రానిక్స్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్నది. హైదరాబాద్లో ఆ సంస్థకు ఇప్పటికే ఉన్న రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర�
Telangana Cabinet | రాష్ట్రంలోని వీఆర్ఏలను (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్) క్రమబద్ధీకరించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని, వీఆర్ఏల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని
ఇరుకిరుకు రోడ్లు.. అడుగడుగునా గుంతలు.. బురద.. దుమ్ము.. చిరు జల్లులకే ఉప్పొంగే వాగులు.. స్తంభించే జనజీవనం.. సమైక్య పాలనలో ఇలా దశాబ్దాల పాటు ‘దారి’ద్య్రం వెంటాడింది. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు సైతం �
రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడవచ్చని, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అకడక�
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి ఎత్తిపోతల పథకం బ్యాలెన్స్ పనులకు నిధులు మంజూరు చేయాలని గురువారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారు.
కాలుష్య కాసారంగా మారి కంపుకొడుతున్న చారిత్రక హుస్సేన్ సాగర్కు పూర్వ వైభవం రానున్నది. నెర్రలు బారిన తెలంగాణ భూములను తడుపుకుంటూ.. బిక్కముఖం వేసుకొని ఆకాశం వైపు చూస్తున్న రైతుల మోములో పచ్చని పంటలతో చిరు�
హైదరాబాద్ నగరం చుట్టూ అభివృద్ధి వందల కిలోమీటర్ల మేర గ్రామాల్లోకి విస్తరిస్తున్నది. విద్య, వ్యాపార, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుతో వెలిసిన ఆకాశహర్మ్యాలతో ఆ ప్రాంతాలన�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పీజీ, వృత్తివిద్యా కోర్సుల అభ్యసనకు మాత్రమే జిల్లాల నుంచి విద్యార్థులు హైదరాబాద్కు వచ్చేవారు. ఇప్పుడా పరిస్థిత�
ఈ ఏడాది సముచిత సాంకేతిక నైపుణ్యాలను పరిచయం చేయడంలో చేసిన విశేష కృషికిగాను కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) అవార్డును అందుకుంది.
మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని తీగలగూడలోని మూసీ బెడ్ పక్కన బుధవారం ఉదయం గుర్తు తెలియని మొండెం లేని మహిళ తలను మలక్పేట పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై పోలీసులు పలు టీమ్�