హైదరాబాద్ (Hyderabad) నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు (Rain) పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జనాన్ని చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనిపిస్తున్నది. కానీ ‘వద్దురా రజనీ’ అని అనుభవం ఆపుతున్నదిఅంటూనే సూపర్స్టార్ రజనీకాంత్ తన మనసులోని మాటను బహిరంగంగా వెల్లడించారు.
తెలంగాణ కొత్త సచివాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. ఈ కాలానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. గతంలో సచివాలయం అంటే పైరవీకారులు, వివిధ సమస్యలపై ఆందోళన చేసేవారు ఎవ
వచ్చే 25 ఏండ్లలో సహకార బ్యాంకుల్లో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ (నాఫ్స్కాబ్-ఎన్ఏఎఫ్ఎస్సీవోబీ) అధ్యక్షుడు కొండూరు రవ
మోదీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను అంగట్లో నిలబెట్టి ప్రైవేటుపరం చేస్తుంటే ఏనాడైనా ఈ ఆంధ్రజ్యోతి గుండెలు బాదుకొన్నదా? కనీసం ఇదెక్కడి అన్యాయమంటూ లోపలి పేజీల్లోనైనా చిన్న వార్తను ప్రచురించిందా? తెలంగా�
కార్పొరేట్ దవాఖానలను మించి క్లిష్టమైన ఎన్నో శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ రోగులకు ప్రాణదానం చేస్తున్న నిజాం వైద్యవిజ్ఞాన సంస్థ (నిమ్స్).. గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు కూడా పునర్
గవర్నమెంట్ ప్లీడర్లు (జీపీలు), అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు (ఏజీపీలు), ఏపీపీలు, ఇతర న్యాయ నియామకాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశంలోనే తొలిసారి
Hyderabad | హైదరాబాద్ : ఓ వ్యక్తి కిడ్నీలో ఒకట్రెండు రాళ్లు కాదు.. ఏకంగా 154 రాళ్లు బయటపడ్డాయి. సికింద్రాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్లోని యూరాలజిస్టులు ఆ వ్య�
రాబో యే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు, ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాత్రి నిర్మల్, నిజామాబ�
మానసిక సమస్యలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేటంత భయానక పరిస్థితికి ఆ సమస్యలు దారితీస్తాయని ప్రముఖ కౌన్సెలింగ్ సైకాలజిస్టు డాక్టర్ సి. వీరేందర్ చెప్పార
ఓయూలోని యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (మోడల్ కెరియర్ సెంటర్)లో 29న మహిళలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ టి.రాము ఒక ప్రకటనలో తెలిపారు.
పార్ట్టైమ్ ఉద్యోగమంటూ వచ్చిన మెసేజ్కు స్పందించిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.20 లక్షలు పోగొట్టుకున్నది. బంజారాహిల్స్కు చెందిన బాధితురాలు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్ని�
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలకు తావు లేకుండా నిరంతరాయంగా ప్రయణాలు సాఫీగా సాగుతున్నాయని ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ 2022 ఇండియా సర్వే వెల్లడించింది. భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న నగరాలు, మెగా సిటీల్ల
గ్రేటర్ హైదరాబాద్కు మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు టోల్ టెండర్ ప్రక్రియ పూర్తయింది. పారదర్శకంగా పూర్తయిన టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) ప్రాతిపదికన పిలిచిన టెండరు ప్రక్రియలో అంతర్జాతీయ స్థాయి
విద్యార్థులు తమ లక్ష్యసాధన దిశగా పనిచేయాలని ప్రముఖ సినీ దర్శకుడు, ఓయూ పూర్వ విద్యార్థి శేఖర్ కమ్ముల అన్నారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ముందుగా ఎంచుకోవాలని చెప్పారు. ఆ తరువాత సదరు రంగంలో ని�