హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
Prakash Ambedkar | హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలన్న అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ అన్నారు. హైదరాబాద్లోని సాగర తీరంలో అంబేద్కర్ 12
BR Ambedkar | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్
DGP Anjani Kumar | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో కొత్త సమాజాన్ని నిర్మించేందుకు పునరంకితం కావాలని డీజీపీ అంజనీకుమార్(DGP Anjani kumar) పోలీసు అధికారులకు సూచించారు.
హైదరాబాద్లోని పంజాగుట్ట చౌరస్తాలో (Punjagutta circle) ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆవిష్కరించారు
హైదరాబాద్లోని (Hyderabad) ట్యాంక్బండ్లో (Tankbund) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరి�
హైదరాబాద్లో (Hyderabad) అక్కడక్కడ వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning) వస్తున్నాయి. దీనికి వర్షం కూడా తోడయింది.
తెలంగాణతో ముఖ్యంగా హైదరాబాద్తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ప్రత్యేక అనుబంధం ఉన్నది. దేశానికి స్వాతంత్య్రం రాగానే దేశ రాజధానిగా ఢిల్లీని మాత్రమే ప్రతిపాదించినప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించారు. రెండో
అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పాస్పోర్ట్ సేవలు నిలిపివేసినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్త�
హైదరాబాద్ మహానగరానికి బొడ్రాయిగా డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం నిలువనుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ అన్నారు. భారీ అంబేదర్ విగ్రహం నిర్మించడంతో పాటు.. తెలంగాణ పరిపాలన సౌధం సచివా
హుస్సేన్సాగర్ తీరం నిన్నటి వరకు హైదరాబాద్లో ఒక పర్యాటక ప్రాంతం. కాంక్రీట్ వనంలో.. ఒంటరిగా.. పరుగుల మయంగా.. గజిబిజిగా సాగే నగరవాసుల జీవితాలకు ఆదివారపు సాయంత్రాల్లో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్న విహ�
సంగారెడ్డి జిల్లాకు తలమానికంగా ఉన్న ఐఐటీ హైదరాబాద్ 15 వసంతాలు పూర్తి చేసుకుంది. శుక్రవారం (నేడు) క్రిస్టల్ ఇయర్ వేడుకలను నిర్వహించనున్నారు. 2008లో సంగారెడ్డి జిల్లా కందిలో దీనిని ఏర్పాటు చేశారు. మొదట స్థ�
Hyderabad | రాజేంద్రనగర్లోని ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలిని రాజేంద్రనగర్ డీసీపీ గురువారం సాయంత్రం �