కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వెళ్లిన నిధులే ఎక్కువని, రాష్ర్టానికి వస్తున్న నిధులు మాత్రం తక్కువేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లి బాలాజీన�
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో సర్కార్ వైద్యానికి పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది.
జీర్ణవ్యవస్థకు, క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో కీలకంగా పనిచేసే ఫైబర్(పీచు) అధికంగా ఉండే ఆహారమే శరీరానికి ఎంతో మంచిది. ఆధునిక ఆహారపు అలవాట్లతో నిర్ణీత పరిమితిలో పీచు శరీరానికి అందడం లేదని పలు అధ్యయ�
మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు వస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స�
జ్యోతి ఫూలే జయంతి మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి, విగ్రహాలకు పూల మాల వేసి నివాళులర్పించారు.
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఊర చెరువులో ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని మంగళవారం చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్తో పాటు పలువురు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..కొంపల్లిలోని ఊరచెరువు�
భద్రాద్రి కొత్తగూడెం ఆర్డీవోగా పని చేస్తున్న రత్నకళ్యాణి భర్త ఎన్వీ చంద్రశేఖర్ (58)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాపూనగర్ బస్తీ సాయికృప అపార్ట్మెంట్స్ ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తు నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 300 మందిని తరలించేందుకు అధికారులు పక్కా ప్రణాళిక రూ�
Traffic Restrictions | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు,
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) శివారు రాజేంద్రనగర్ (Rajendranagar)లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపైకి వచ్చిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ (kerosene) పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
Hyderabad | కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సైకిల్ వినియోగానికి జీహెచ్ఎంసీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగానే ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, శేరిలింగంపల�
GHMC | జీహెచ్ఎంసీకి కిరాయి, లీజు చెల్లించకుండా.. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ నగరానికి చెందిన రెండు స్లేటర్ హౌస్ల నిర్వహణ సంస్థ రూ.270 కోట్లు జీహెచ్ఎంసీకి చెల్లించకుండా మోసం చేసిందంటూ జీహెచ్ఎంసీ అధి�
రాయ్ డీఎస్ఎం..హైదరాబాద్లో నూతన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ తయారీ ప్లాంట్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా, విస్తృత శ్రేణిలో పౌష్టికాహార అవసరాలను తీర్చేందుకే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు కంపెనీ వ�