దేశంలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరులాంటి ఏ మెట్రో నగరం తీసుకొన్నా అవి ఇంకా విస్తరించే అవకాశం లేదు. దీంతో అక్కడ భూములు చదరపు అడుగుల్లోనే దొరుకుతున్నాయి. కానీ, భాగ్యనగరం వాటికి భిన్నం. ఔటర్ ఆవల �
35 సంవత్సరాల తర్వాత గణేశ్ నిమజ్జనం రోజే మిలాద్ ఉన్ నబీ వస్తున్నదని, బందోబస్తు విషయంలో ప్రతి అధికారి జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సిటీ పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశ�
పాలమూరు ఎత్తిపోతలతో ప్రతి పల్లెకూ సాగు, తాగునీరు అందనుందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్డ్డి పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల కాలువ పనులు ప్రారంభం కానుండగా.. ఏడాదిలో కృష్ణమ్మ పరుగులత
Minister KTR | నగరంలోని జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ.100కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. హెచ్ఎండీఏ నుంచి కేటాయించిన ఈ నిధులతో మరమ్మతులు �
భారతీయ ప్రీమియర్ డిజిటల్ ఫెస్టివల్ డ్రీమ్హాక్ కొత్త ఎడిషన్ హైదరాబాద్లో జరుగనున్నది. ఈ ఏడాది నవంబర్ 3 నుంచి 5 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ప్రముఖ గేమింగ్, ఈస్పోర్ట్స్ మీడియా కంపెనీ నో�
Hyderabad | హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శనివారం రాత్రి చెన్నాపురం చెరువు వద్ద వేణు(41) అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేశారు.
Rains | హైదరాబాద్ నగరంలో శనివారం మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. మరో నాలుగు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద�
Honda Elevate | ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్.. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన మిడ్ సైజ్ ఎస్యూవీ మోడల్ ఎలివేట్ కార్లు డెలివరీ చేసింది. 100 మంది కస్టమర్లకు కార్లు అందించింది.
హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
తెలంగాణ పోలీస్ సామాజిక, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందిస్తున్నదని లోక్సభ సెక్రటేరియట్ సీనియర్ అధికారుల బృం దం ప్రశంసించింది. చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఇటీవల మీడియ
నగరంలో సిటీ బస్సులను కొత్త మార్గాలలో నడిపించేందుకు అర్టీసీ గ్రేటర్ అధికారులు రూట్ సర్వే చేస్తున్నారు. నగరంలో ప్రధాన, రద్దీ మార్గాలైన ఉప్పల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుం�