రాష్ట్రం లో ఎండల తీవ్రత పెరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. సోమవారం చాలా ప్రాంతా ల్లో 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరువయ్యాయి. ఆదిలా బాద్ జిల్లాలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఎప్పటిలాగే వచ్చారు.. పోయారు. తెచ్చిందేమీ లేదు. ఇచ్చిందేమీ లేదు. నాలుగు తిట్లు, నలభై అబద్ధాలు, నాలుగు వందల స్వోత్కర్షలు.. మొన్నటి హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం సారాంశమిది. దేశ ప్రధానమంత్ర�
Hyderabad | ఔటర్ రింగు రోడ్డు దీర్ఘకాలిక లీజు కాంట్రాక్టు కోసం 4 సంస్థలు పోటీ పడ్డాయి. ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు రూ.8వేల కోట్లను సమకూర్చుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెం�
శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా (Air India) రద్దు (Cancelled) చేసింది. దీంతో విషయం తెలియక ఎయిర్పోర్టుకు (Airport) వచ్చిన ప్రయాణికులు (Passingers) ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Hyderabad | ఒకవైపు మిషన్భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తుండటం, మరోవైపు జలసంరక్షణకు ఇంకుడుగుంతల తవ్వకంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న సమగ్ర చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 4 మీటర్లకుపైగా భూగర్భ జలా
ప్రజలకు భద్రత కల్పించడంలో మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నిర్వహణలో కూడా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు.
కేవలం రాజకీయాల కోసమే ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా (Telangana) అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని డిమాండ్ చేశారు.
Farmhouse | పట్టణాల్లో కనిపించే ఫామ్హౌస్ కల్చర్ ఇప్పుడు పల్లెలకూ పాకింది. కాంక్రీట్ జంగిల్గా మారిన నగరాలు, పట్టణాల్లో నిత్యం ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్న పట్టణవాసులు పల్లె వాతావరణాన్ని కోరుకుంట
Hyderabad | ఏటీఎంలో ఇప్పటి వరకు డబ్బులు రావడం చూశాం.. ఎనీటైం వాటర్ పేరుతో నీళ్లు రావడం కూడా చూశాం.. తాజాగా 10 రూపాయలు వేస్తే క్లాత్ బ్యాగ్ వస్తుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆచరణలో చేసి చూపించారు జీహెచ్ఎ�
IPL 2023 | సన్రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై రెండో మ్యాచ్కు సిద్ధమైంది. ఐపీఎల్-16వ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పరాజయం పాలైన రైజర్స్.. ఆదివారం పటిష్టమైన పంజాబ్ కింగ్స్ను డీకొననుంది.
Hyderabad Metro | ‘గత తొమ్మిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నయా మాడల్లో భాగంగా నగరాలు ఎంతో అభివృద్ధిని సాధించాయి. అందులో తెలంగాణకు కూడా భారీగానే ప్రయోజనం చేకూరింది.
బల్కంపేట ప్రకృతి వైద్య చికిత్సాలయం దేశంలోనే గొప్పదని, దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో బల్కంపేట ప్రకృతి చికిత్సాలయంలో ఓప
అంతర్జాతీయ పరిస్థితులు భారత్ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పారేఖ్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియాకు గ్లోబల్ షాక్స్ నుంచి రక్షణ ఏదీ ఉండదని