హైదరాబాద్, మే 16: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ ప్రత్యేకంగా జ్యువెలరీ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నది. ఈ నెల 12న ప్రారంభమైన ఈ ఆభరణాల పండుగ వచ్చే నెల 11 వరకు కొనసాగనున్నదని కంపెనీ తెలిపింది. ఈ ఫెస్ట్వల్లో భాగంగా ఆభరణాలపై మజూరీ చార్జీలను 50 శాతం తగ్గించింది.
ఈ ఆఫర్తోపాటు ప్రతి కోనుగోలుపై ఉచిత జీవితకాలం నిర్వహణ, ఏడాదిపాటు ఉచిత బీమా, బైబ్యాక్ హామీ కూడా పొందవచ్చునని జోయాలుక్కాస్ చైర్మన్ జాయ్ అలూక్కాస్ తెలిపారు.