ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్..ప్రవాస భారతీయులకోసం ప్రత్యేకంగా గోల్డ్ ఫెస్ట్ను నిర్వహిస్తున్నది. ఈ పండుగ సీజన్లో ఆభరణాలు కొనుగోలుచేసే ఎన్ఆర్ఐలు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్..దీపాళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘జోయ్ యొక్క దీపావళి’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు వచ్చే నెల 3 వరకు అందుబాటులో ఉంట
ప్రముఖ జ్యుయెల్లర్ జోయాలుక్కాస్.. ‘సీతా కల్యాణం’ బ్రైడల్ కలెక్షన్ను ఆవిష్కరించింది. సంప్రదాయ భారతీయ విలువలను ఆదరించే నేటి పెండ్లి కూతుర్ల అభిరుచికి తగ్గట్టుగా ఈ నగలను డిజైన్ చేసినట్టు ఈ సందర్భంగా
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ ప్రత్యేకంగా జ్యువెలరీ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నది. ఈ నెల 12న ప్రారంభమైన ఈ ఆభరణాల పండుగ వచ్చే నెల 11 వరకు కొనసాగనున్నదని కంపెనీ తెలిపింది.