MMTS | హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ను జారీ చేసింది. వివిధ మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ఆపరేషనల్ కారణాలతో ఆయా రైళ్ల�
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సరి-బేసి విధానాన్ని అమలు చేసే యోచనలో సిటీ పోలీసులున్నారు. కొన్ని రూట్లను ఎంచుకొని సాధ్యాసాధ్యాలు పరిశీలించాలనే ఆలోచనలో ఉన్నారు. శుక్రవారం హైదరాబాద్ పోలీ�
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సీతాఫల్మండిలోని కల్యాణ వేంకటేశ్వరుని ఆలయం వద్ద ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరిన భక్తులు, (ఇన్సెట్లో) జియాగూడ వేంకటేశ్వర ఆలయంలో స్వామివారి ఊరేగింపు నగరం గోవింద న
చారిత్రక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) విద్యా శిఖరంగా ఎదిగింది. విద్యా ప్రభను ఖండాంతరాలకు చాటుతున్నది. తన పూర్వ విద్యార్థులు ప్రపంచఖ్యాతి గడించడం వెనుక హెచ్పీఎస్ బలమైన పునాది వేసింది. హెస�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన శనివారం ముగిసింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ముర్ము ఈ నెల 18న రాజధాని నగరం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు
వచ్చే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్డీపీ) నిర్వహణకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యూనివర్సిటీకి చెందిన �
COVID | హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో మరో కరోనా కేసు నమోదైంది. ఆరు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో నీలోఫర్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. అయితే, పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉ
Vice President | ఈ నెల 27న హైదరాబాద్కు భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధంఖర్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమార�
Fire Accident | హైదరాబాద్ గుడి మల్కాపూర్లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొ