తెలంగాణకు మరో శాశ్వతకీర్తి లభించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగసుందరంగా, శరవేగ�
హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతంలో పుట్టి పెరిగాను. కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్స్ నుంచి మాస్ కమ్యూనికేషన్స్లో పట్టా అందుకున్నాను. అప్పుడే, ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి కలిగింది. అంతలోనే, మణిపాల్ యూనివర్సి�
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు సర్కిల్ వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చందానగర్ సర్కిల్ డీసీ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
గత వారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతి అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు.
రాష్ట్రంలో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఉస్మానియా దవాఖానలో చనిపోయిన ఇద్దరు రోగులకు వారి మరణానంతరం వచ్చిన రిపోర్ట్స్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పలు అనారోగ్య కారణాలతో దవాఖానలో చేరిన హ
రాష్ట్రంలోని వాహనాల పెండింగ్ చలాన్లపై ప్రకటించిన రాయితీలు బుధవారం నుంచి జనవరి 10వరకు అమలు కానున్నాయి. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి కే శ్రీనివాసరాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రానున్న దేశవాళీ సీజన్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టుకు యువ క్రికెటర్ తిలక్వర్మ నాయకత్వం వహించబోతున్నాడు. నాగాలాండ్, మేఘాలయతో జరిగే తొలి రెండు మ్యాచ్ల్లో తిలక్ సారథ్యంలో హైదరాబాద్ బరిలోకి దిగను�
Covid Death | కొత్తగా వెలుగు చూసిన కొవిడ్ జేఎన్.1 వేరియంట్తో తేలికపాటి లక్షణాలుంటాయని.. వైరస్తో భయపడాల్సిన అవసరం లేదని ఉస్మానియా జనరల్ ఆసుప్రతి సూపరింటెండెంట్ నాగేందర్ అన్నారు. ఆసుపత్రిలో కొవిడ్తో ఓ వ్య
MLA Talasani | పద్మారావునగర్(Padmarao Nagar)లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani ) అన్నారు.
Hyderabad | మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు ఓ యువతి కుట్ర చేసింది. కొన్నాళ్లుగా తనను దూరం పెడుతున్నాడనే కోపంతోనే గంజాయి కేసులో అతన్ని ఇరికించేందుకు యువతి కుట్ర చేసినట్లు పోలీసుల విచారణల�
ప్రజాభవన్ (Praja Bhavan) వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ముందున్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.