వారివి నిరుపేద కుటుంబాలు. పొద్దంతా ఆటో నడిపితేనే గడిచే జీవితాలు వారివి. ఉన్నంతలో భార్యాబిడ్డలతో ఆనందంగా గడుపుతున్న వారి జీవితాల్లో ఇటీవల కల్లోలం రేగింది. ఉచిత బస్సు పథకం కారణంగా ఆటోలవైపు చూసేవారు కరువయ�
రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రథయాత్ర కార్యక్రమానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతలకు సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్లో �
ప్రవీణ్రాజ్కుమార్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘పద్మహ్యూహంలో చక్రధారి’. అషురెడ్డి కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంజయ్రెడ్డి బంగారపు దర్శకుడు. కె.ఓ.రామరాజు నిర్మాత. ఈ చిత్రం టైటిల్ లాంచ్ ప్రెస
TSRTC | మహాలక్ష్మీ పథకం వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త వ్యూహాన్ని పాటించాలని నిర్ణయించింది. లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ప్రధానంగా సీట్ల విషయంలోనే గొడవలు
Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ముగ్గురు స్నేహితులు అతి వేగంతో వెళ్తుండగా న్యాక్ ప్రధాన ద్వారం వద్ద అదుపు తప్�
KCR Birthday Celebrations | ఈ నెల 17న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
Suicide | జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. ఓ 70 ఏండ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
తెలంగాణ టీచిం గ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) వెబ్సైట్, క్యాలెండర్ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. బుధవారం మంత్రిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో సంఘం రాష
గురుకుల పోస్టులకు ఎంపికైన వారిని హైదరాబాద్కు తరలించాలని కలెక్టర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. టీ, టిఫిన్లు ఏర్పాటుచేసి ప్రత్యేక బస్సుల్లో వారిని రాజధానికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర మంత్రుల మేడిగడ్డ పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సెటైర్లు వేశారు. మేడిగడ్డ పిక్నిక్ బాగుందా? మంచి టిఫిన్లు, భోజనం పెట్టారా? అని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశి�
సైన్స్ను సమాజంలోకి తీసుకెళ్లడంలో ఇన్కాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) ప్రపంచం కంటే ఎంతో ముందున్నదని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ డీల్ జరిగింది. ఇప్పటి వరకు వెస్ట్ జోన్ పరిధిలోని ఐటీ కారిడార్లోనే భారీ ప్రాజెక్టులకు అధిక ప్రాధ్యానతనిచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రస్తుతం దక్షిణాదిలోనూ భార�
దేశీయ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తున్నది. ఇప్పటికే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్న ఈ కృత్రిమ మేధస్సు భవిష్యత్తులోనూ పెద్దపీట లభించనున్నది.