దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేసేందుకు విదేశీ సంస్థలు పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నాయి. భారత్లో నిర్మాణ రంగ వ్యయాలు తక్కువగా, నైపుణ్యం-ప్రతిభ కలిగిన ఉద్యోగుల లభ్యత ఎక్కువగ�
జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలు జరిగాయి. ఇటీవల రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కమిషనర్లు డిప్యూటేషన్పై వచ్చిన వారికి పోస్టింగ్ ఇవ్వడంతో పాటు సంస్థలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అదనపు కమిషనర్ స�
కెనడాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ బ్లాక్బెర్రీ లిమిటెడ్..హైదరాబాద్లో నూతన ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది. పూర్తిస్థాయిలో ఈ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని, సాఫ్ట్వేర్ ఇంజినీర్ల
Asaduddin Owaisi | ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెం�
Road Accident | జిల్లా పరిధిలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారి-44పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు.
Gold Rates Today | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వారం గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 2,042 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఫెడ్ మినిట్స్ రిలీజ్తో పాటు, యూఎస్ డాలర్ బలహీనపడడంతో బంగారం ధర పెరిగింది.
CM Revanth | రాజకీయాలు ఎలా ఉన్నా కేసీఆర్ హైదరాబాద్ను అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు కూడా హైదరాబాద్ను డెవలప్ చేశారని తెలిపారు.
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయం మంగళవారం భక్తులతో జనసంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందు కు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు.
సీజన్లో నిలకడగా రాణించిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తుచేసిం
Gruha Jyothi Scheme | ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు గృహజ్యోతి పథకం అమలు కోసం తీవ్ర క�
TSRTC | సికింద్రాబాద్ పరిధి లోతుకుంట వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో మహిళా ప్రయాణికులు ఫుడ్ బోర్డింగ్ చేసేందుకు యత్నించారు. ఓ మహిళ ఎక్కుతుండగా బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడంతో �
అయ్యో పాపం.. అంటూ ఆదరించి అన్నం పెట్టారు.. ఖాళీగా తిరుగుతున్న కొడుకుకు డ్రైవింగ్ నేర్పించి బతుకుదెరువు చూపారు. కష్టాలు వస్తే మేమున్నామంటూ ఆదరించారు.. అయితే, పదేళ్లుగా తనను, తన కొడుకును ఆదరించిన కుటుంబాని�
పంటి చికిత్స కోసం డెంటల్ దవాఖానకు వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.