ఏపీ అధికారుల గైర్హాజరు కారణంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. మంగళవారం జలసౌధలోని జీఆర్ఎంబీ సమావేశం జరగాల్సి ఉన్నది.
హైదరాబాద్కు రావడమంటే సొంతింటికి వచ్చినట్టు అనిపిస్తున్నది. ఇక్కడి ప్రజలు, అలవాట్లు నాకు ఎంతో నచ్చుతాయి. హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ను నెలకొల్పడానికి ఇది కూడా ఓ కారణంగానే చెప్పుకోవచ్చు.
TSRTC | ఈ నెల 28(బుధవారం) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని గ్రేటర్ హైదరాబాద్ జోన�
Uppal Stadium | ఉప్పల్ స్టేడియంలో మార్చి ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే టీ20 సెలబ్రిటీ క్రికెట్ లీగ్-2024 మ్యాచ్కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు.
Revanth Reddy | త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండో ఫేజ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్లో హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ ఏడాది జీనోమ్
Krish Jagarlamudi | గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు కూడా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. డ్రగ్స్ పె�
Telangana | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం నుంచి క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Drugs Party | గచ్చిబౌలి రాడిసన్ హోటల్ (Radisson Hotel ) డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Director Krish) పేరు తెరపైకి వచ్చింది.
Accident | సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది (Accident). రాజీవ్ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొడుతూ మరో కారును బలంగా ఢీ కొట్టింది.
ప్రపంచంలోని అతిపెద్ద బయోఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్.. హైదరాబాద్లో తమ నూతన ఐటీ, డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించింది. దాదాపు రూ.830 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పె�
హైదరాబాద్ నగరం మెడికల్ వ్యాల్యూ టూరిజం డెస్టినేషన్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంత్రి �
Hyderabad | హైదరాబాద్లోని కుసుమ హరనాథ్ ఆశ్రమంలో సోమవారం సామూహిక ఉపనయన కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 40 మంది బ్రాహ్మణ వటువులకు ఉపనయనం చేయగా.. వేములవాడ, శ్రీశైల క్షేత్రాలకు చెందిన పండితులు శాస్త్రోక్తంగా కా�