ఆదివారం జాంబాగ్ డివిజన్ గౌలిగూడ, న్యూ ఉస్మాన్ గంజ్, పూసల బస్తీ, గోల్డెన్ ప్రెస్ గల్లీలో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు.
Saroj fabrics | ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్ వాసుల కోసం నగరంలో అడుగు పెట్టింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను శనివారం సినీనటి సోనియా సింగ్ ప్రారంభించారు. దక్షిణ భారతద�
ముంబైలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు హైదరాబాద్లోకి అడుగుపెట్టింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 11లో తొలి షోరూం ప్రారంభమైంది. శనివారం నాడు నటి సోనియా సింగ్ ఈ స్టోర్ను ప్రారంభించారు. ఈ సందర్భం
జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ యువకుడి కడుపులో నుంచి తొమ్మిది మేకులను గాంధీ దవాఖాన వైద్యులు తొలగించారు. శనివారం గాంధీ దవాఖాన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం హెచ్వోడీ, ప్రొఫెసర్ శ్రావణ్కుమార్ వివరాలను వె�
సూర్యాపేట జిల్లాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఫణిగిరి గుట్టపై పార్వతీదేవి శిల్పం వెలుగులోకి వచ్చింది. ఈ గుట్టపై పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి శన�
హైదరాబాద్లో నల్లమందు సరఫరా చేస్తున్న ఒక ముఠా గుట్టును ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. రాజస్థాన్కు చెందిన దేవేందర్ కాసినియా, తేజారామ్ కొంతకాలంగా నల్లమందు తెచ్చి నగరంలో విక్రయిస్తున్నారు.
హైదరాబాద్లో హైరైజ్ బిల్డింగ్లలో అగ్నిప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 14 న ప్రారంభమైన అగ్నిమాపకశాఖ వారోత్సవాలు శనివారంతో ముగి�
Sunday | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆదివారం చికెన్, మటన్ షాపులు బంద్ పాటించనున్నాయి. రేపు ( ఏప్రిల్ 21 )న మహావీర్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను బంద్ చేయాలని జీహెచ్ఎంసీ �
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్నగర్
భారీగా పెరిగిన ఎండలు, వరుసగా వచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్ సందర్భంగా ఈనెల తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈనెల 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన బీర్లను తాగేశారు. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు 23,58,827 కేస్�
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో మాడు పగిలేంతగా ఎండప్రభావం కనిపించింది. గురువారం రాష్ట్రంలోనే అత్యధింకగా 45.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధజి�