హైదరాబాద్ కేంద్రంగా విద్యా సేవలు అందిస్తున్న మహీంద్రా యూనివర్సిటీలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబ సభ్యులు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
అమెరికాకు చెందిన టెక్నాలజీ సొల్యుషన్ సేవల సంస్థ స్టోరబుల్..హైదరాబాద్లో కొత్తగా నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. నాలెడ్జ్ సిటీలో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో ప్రస్త�
దేశంలో అతిపెద్ద డ్రగ్స్ (Drugs) లింక్ను పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. పెద్ద ఎత్తున ఎక్స్టోసి పిల్స్ (Extosi Pills), ఎండీఎంఏ (MDMA), గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా మూడు, నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రివేళ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సామాజిక సమతూకం పాటించారు. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు సామాజిక సమతూకం పాటిస్తూనే ప్రజాబలం ఉన్న నేతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవు�
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కన్నా ముందే ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా హైదర
సాధారణంగా నాటికలు, నాటకాలు, హరికథలు మొదలైన ప్రజా కళారూపాలు ప్రజలకు కాలక్షేపంతో పాటు, ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాన్ని పంచుతాయి. వాటిలోని కథ, కథనాలు.. చరిత్రను, సంస్కృతిని మర్మగర్భంగా అందిస్తాయి.
ఓ వైపు తల్లి అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతుండగా.. మరోవైపు భార్య పుట్టింటికి వెళ్లి మరీ వేధింపులకు గురిచేస్తుండగా తట్టుకోలేక.. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన యువ న్యాయమూ
దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ఉక్�
Cyber Fraud | హైదరాబాద్ నగరానికి చెందిన యువతిని విదేశాలకు పంపిస్తానని చెప్పి రూ.2.71కోట్లు అకౌంట్ల నుంచి లూటీ చేసిన సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. నగర పరిధిలోని మధినగూడకు చెందిన యు�
Mrunal Thakur | ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. ఇటీవల ‘నాన్న’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో న�
MP Santhosh | తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని రాజ్యసభ సభ్యుడు సంతోష్రావు హెచ్చరించారు. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదవగా.. ఆ�
కర్ణాటకలో తక్కువ ధరకు డీజిల్ను కొనుగోలు చేసి హైదరాబాద్లో అధిక ధరకు అమ్ముతున్న ముఠాను (Diesel Smuggling) పోలీసులు అరెస్టుచేశారు. కోకాపేటలో అక్రమంగా డీజిల్ను అమ్ముతున్న ఆరుగురిని సైబరాబాద్ ఎస్వోటీ అధికారులు �
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగం కారణంగా అదుపుతప్పడంతో ఫుట్పాత్పైకి ట్రావెల్స్ బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో బస్సు కింద పడి బ�