Dana Kishore | హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. చింతల్, సుచిత్ర, బాలానగర్, ఐడీపీఎల్, జీడీమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట్, బోయి�
KTR | వలస ఎంత వాస్తవమో.. వలసలోన దోపిడీ కూడా అంతే వాస్తవం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. స్వర్ణ కిలారి రాసిన మేక బతుకు పుస్తకాన్ని ప్రసాద్ ల్యాబ్స్లో ఆవిష్కరించారు. ఈ ప
Hyderabad | హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగరాన్ని భారీ మేఘాలు కమ్మేశాయి. దాంతో పాటు ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి.
రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 15న రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ యువత పిలుపునిచ్చింది.
సినీ తారలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వారి కుటుంబ, వ్యక్తిగత విషయాలపై దుష్ప్రచారం చేస్తున్న ఐదు యూట్యూబ్ చానళ్లను రద్దు చేయించినట్టు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించింది.
నాలుగు రోజుల క్రితం సంచలనం రేపిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును షాద్నగర్ పోలీసులు ఛేదించారు. శనివారం షాద్నగర్ ఏసీపీ కార్యాలయ ఆవరణలో శంషాబాద్ డీసీపీ రాజేశ్ కేసు వివరాలను వెల్లడించారు.
Dhoolpet | హైదరాబాద్ నగరంలోని ధూల్పేటలో ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ పోలీసులు కలిసి శనివారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ధూల్పేటలోని ప్రతి ఇంటిని పోలీసులు జల్లెడ పట్టారు.
CM Revanth Reddy | డ్రగ్స్పై యుద్ధం ప్రకటించాలి.. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఎవరికి వారు సీరియస్గా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జేఎన్టీయూలో స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం�
Bonalu | సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుందామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాలన
విహార యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. హైదరాబాద్ (Hyderabad) పాతబస్తిలోని ఛత్రినాక నుంచి యాత్రికులతో బయల్దేరి ఒడిశా వెళ్లిన ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు మృతిచెంద�
హైదరాబాద్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు దశాబ్దాలుగా అక్కడే తిష్టవేశారు.కనీసం పక్క దవాఖానకు కూడా బదిలీ కాకుండా.. చేరిన చోటే పాతుకుపోయారు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.