వక్ఫ్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గడిచిన నాలుగు నెలలుగా నగరంలో ప్రధానంగా మేడ్చల్ జిల్లా పరిధిలో పలు సర్వే నంబర్లను సర్కారు నిషేధించింద�
ప్రజా, సరకు రవాణా వాహనాల తనిఖీలకు ఆటోమేటెడ్ వాహన ఫిట్నెస్ కేంద్రాలు(ఏటీఎస్) అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనాల ఫిట్నెస్పై రవాణా శాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా �
Cybercrime | పార్ట్టైమ్ ఉద్యోగం అంటూ ఒక మహిళకు వచ్చిన వాట్సాప్ మేసేజ్కు స్పందించిన బాధితురాలు సైబర్నేరగాళ్ల(Cyber cheaters) చేతికి చిక్కి రూ.12 లక్షలు పోగొట్టుకుంది.
Hyderabad | ఒకప్పుడు సొంత నిధులతో ప్రాజెక్టులు చేపట్టిన పరిస్థితి. అంతేకాదు.. కొత్త ప్రాజెక్టులకు ఇతర శాఖలకు నిధులను సమకూర్చిన ఘనత. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోవడంతో.. సొంత ప్రాజెక్ట
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 ఏండ్లు గడుస్తున్నా దళితులు నేటికీ వివక్షకు గురవుతున్నారని, ఇది సమాజం సిగ్గుపడాల్సిన విషయమని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా పేర్కొన్నా రు.
పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదిలోనే కేబీఆర్ ప్రాజెక్టు రివర్స్ గేర్లోకి మళ్లింది. టెండర్ల దశలోనే అధికారులు వెనక్కి తగ్గారు.
Congress | యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం తప్పేనని, ఇది సరైన పద్ధతి కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ మంగళవారం �
ఫార్ములా ఈ-కార్ రేస్కు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిన వెంటనే.. ఏపీ, తెలంగాణలో మోహరించిన ఏసీబీ అధికారులు మంగళవారం గ్రీన్ కో, అనుబంధ సంస్థల్లో సోదాలు చేపట్టారు.