మూసీ వెంబడి నిర్మాణాలు, కబ్జాలను అధ్యయనం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన సోషియో ఎకానమిక్ సర్వే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రెండు నెలల కిందట మొదలైన ఈ సర్వే ద్వారా 56 కిలోమీటర్లు
ప్రభుత్వ భూములను కాపాడటంలో అధికారులు విఫలమవుతున్నారు. గుడిమల్కాపూర్ గ్రామం, లక్ష్మీనగర్ ఖాదర్బాగ్లోని సర్వే నంబర్ 281లో ఉన్న 16 గుంటల ప్రభుత్వ బావి (జీవెల్) స్థలం కబ్జాకు గురైంది.
నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్ర సగటు వర్షపాతం ఆశాజనకంగా ఉన్నా కొన్ని జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆగస్టు మొదటి వారం ముగిసే వరకు కామారెడ్డి, జనగామ, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్�
హైదరాబాద్లోని నెక్లెస్రోడ్డులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నీరాకేఫ్ వేలాన్ని పర్యాటకశాఖ తక్షణమే నిలివేయాలని గౌడజన హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యెలికట్టె విజయ్కుమార్గౌడ్ డిమాం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతన్నలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు చేతుల మీదు�
Drinking water | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ఎఫ్ఆర్ఎల్ 618 మీటర్లు! ఇదే పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ 557 మీటరు!
మెరుపు వేగంతో విలువైన భూముల్లోకి చొరబడితే గానీ అధికారులు తేరుకునేలా లేరు. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుందనే విమర్శలతో హెచ్ఎండీఏ అధికారులు కదిలారు.
రియల్ ఎస్టేట్లో మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి రిటైర్డు అదనపు ఎస్పీ నుంచి 15 నెలల్లో రూ.14.7 కోట్లు వసూలు చేసి ఒక కుటుంబం పరారైంది. బాధితుడు రిటైర్డు అదనపు ఎస్పీకి ఆ కుటుంబ సభ్యులందరు దగ్గరై నమ్మించి ఘరానా మ�
కరెంట్ స్తంభాలకు వేలాడుతున్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. విద్యుత్ శాఖ ఇటీవల చేపట్టిన 11కేవీ సర్వేతో విద్యుత్ స్తంభాలు కేబుల్స్ కారణంగా దెబ్బతింటున్నాయని దీ
హైదరాబాద్ పరిధిలోని వెస్ట్జోన్ టోలిచౌకి ఆర్టీఓ కార్యాలయం దినదినం యమగండంగా మారుతున్నది. ఓల్డ్ ముంబై హైవేను ఆనుకొని ఉన్న ఆర్టీఓ కార్యాలయం ఇరుకుగా ఉండటంతో పాటు చీకటి గదులను తలపిస్తూ బూతు బంగ్లాలా దర్
గాజులరామారంలో హైడ్రా అధికారులు పంజా విసిరారు. ప్రభుత్వ భూములతో పాటు చెరువుల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మించిన పలు ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు.
హైదరాబాద్ మహానగర భవిష్యత్తు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ‘గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్-2’కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ మంగళవారం జీవో 34
రాజధాని నగరం హైదరాబాద్ రోజురోజుకూ అరాచకంలో కూరుకుపోతున్నది. నేరాలు, ఘోరాలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. గంగా జమునా తెహజీబ్కు పేరుగాంచిన ‘చార్సౌ సాల్ షహర్'లో యథేచ్ఛగా జరుగుతున్న అత్యాచారాలు, హత్య
Godavari | హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను మెరుగుపరిచేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ మంగళవారం జీవో జారీ చేసింది.