ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తున్న అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్' రూ.200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్ర�
Talasani Srinivas Yadav | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్దపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Harish Rao | ప్రజలు, పార్లమెంటును సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీశ్రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డే అని తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి సంతకంతోనే పార్లమెంటుకు సమాధానం వెళ్తుందన�
Harish Rao | మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. భూసేకరణ చట్టం 2013ను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని కేంద్రానికి పచ్చి అబద్ధం చెప్పారని విమర్శించారు.
తెలంగాణ బెస్ట్ ఎంప్లాయిర్ బ్రాండ్ అవార్డ్స్ 2024లో భాగంగా జయశ్రీ టెక్నో సొల్యూషన్స్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు గెలుచుకుంది. హైదరాబాద్ బేగంపేటలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంల�
Fire Accident | జీడిమెట్ల ఎస్ఎస్వీ ఫ్యాబ్ ఇండస్ట్రీస్పాలిథిన్ సంచుల తయారీ కంపెనీలో మంగళవారం భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పరిశ్రమలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి అర్ధరాత్రి వర�
జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్ఎస్వీ ఫ్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. దీంతో పరిశ్రమలోని మూడు ఫోర్లు మంటల్లో తగలబడిపోయి మంటల తాకిడికి భవనం కూలిపోయింది. అగ్ని ప్రమాదం సంభవించ�
HYD Metro | హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఐదుకారిడార్లకు సంబంధించిన ప్రాజెక్టు డీటెయిల్ రిపోర్ట్ (DPR)ని సిద్ధం చేసి క�
Fire accident | జీడిమెట్ల పారిశ్రామి వాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన�
Special Trains | అయ్యప్ప దర్శనం కోసం శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ, హైదరాబాద్ నుంచి కొట్టాయానికి 18 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. కాచిగూడ - కొట్టాయం (07133) మధ్య డిసెం�
Hyderabad | నగరంలోని మలక్పేట(Malakpet) పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధి మూసారంబాగ్లో లా స్టూడెంట్ శ్రావ్య(20) అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు (Law student dies) పా�