Fish | సండే వచ్చిందంటే చాలు ఒకప్పుడు చికెన్, మటన్ తినాలని అనుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు జనాలు చేపల కోసం క్యూ కడుతున్నారు. ఆరోగ్యరీత్యా చేపలు ఆరోగ్యానికి మంచివని వైద్యులు చెప్పడంతో వాటికే మొగ్గుచూపుతున్నార�
Harish Rao | హైదరాబాద్లోని ఆదిభట్లలో మరో రియల్టర్ ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొన్న కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య, �
క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేశ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు జరగన
Hyderabad | హైదరాబాద్లో మరోసారి రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొందరు యువకులు కార్లతో రేసింగ్లు, స్టంట్లు చేశారు. ఓఆర్ఆర్పై వేగంగా వెళ్తూ.. ఒక్కసారిగా క�
తాతను కిరాతకంగా చంపి తప్పించుకొని తిరుగుతున్న మనువడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన ప్రకారం... సోమాజిగూడ డివిజన్లోని బీఎస్మక్తాలో నివాసం ఉండే వీసీ జనార్దన్ రావు(86)ను ఈ �
ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మన శరీరానికి ఎముకలు చాలా ముఖ్యమైనవని, అవి దృఢంగా ఉండేందుకు రోజూ వాకింగ్, రన్నింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్లో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నది. దాదాపుగా జనాభాతో పోటీపడే విధంగా సంఖ్య పైపైకి దూసుకుపోతున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలుపుకుంటే ఈ ఏడాది జనవరి ఆఖర�
గతంలో వేరే దేశం కోడ్ నెంబర్లతో కాల్స్ వస్తే ఎత్తకున్నా ఫర్వాలేదు అనుకునేవారు.. కానీ ఇప్పుడేమో మిస్డ్ కాల్స్ వచ్చి పోతే ఇదేంటోఅని తిరిగి డయల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీ లాసెట్ సిలబస్లో అధికారులు స్వల్పమార్పులు చేసి, కొత్తగా ఫ్యామిలీ లాను చేర్చారు. అంటే ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునే వారు ఇప్పుడు ఫ్యా�
ఆర్థిక ఇబ్బందులతో రియల్టర్ వేణుగోపాల్రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని మరువకముందే మరో రియల్ఎస్టేట్ వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో రియల్టర్ కీలుకత్తి నర్సిం
ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని, ఫలితంగా కొన్ని ఉప కులాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదమున్నదని భీమ్ ఆర్మీ రాష్ట్ర చీఫ్ వనం మహేందర్ తెలిపారు.
హైదరాబాద్లోని గీ తం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ప్రమాణ-2025’ రెండో రోజు శనివారం ఎలక్ట్రిఫైయింగ్ ఆటో ఎక్స్పో- ఆటోమేనియా అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ఔత్సాహికులు, విద్యార్థులు రకరకాల వాహనాలతో హాజర
Hyderabad | ''మా కాలనీలో హాస్టళ్లను అనుమతించం''.. అంటూ కాలనీవాసులు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఎస్సార్ నగర్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో చర్చనీయాంశంగా మారింది.