Charminar | రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చార్మినార్ సమీపంలోని చారిత్రక మక్కా మసీదు ను సుందరంగా అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని మైనారిటీ వెల్ఫేర్ ప్రత్యేక అధికారి తాప్సీర్ ఇక్బాల్ తెలిపారు. స
Hyderabad | హైదరాబాద్లోని సుచిత్రలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వచ్చే మార్గం గుండా వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భార
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఓ చిన్నారి ఓ పాఠశాలకు వినూత్న బహుమతిని అందజేసింది. తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులతో మోటార్ పంప్ కొనిచ్చింది.
Water | మంచినీటి సమస్యపై కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1 కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఐడీపీఎల్ జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జలమండలి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో �
KCR | కాచిగూడ/రామంతాపూర్/యాచారం/నిజాంపేట/ఎల్బీనగర్/కొండాపూర్/సైదాబాద్ /మేడ్చల్ కలెక్టరేట్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నగరంలోని అన్ని ప్రధ�
KCR | హైదరాబాద్లో హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను ఎప్పటికప్పుడు తొలగించేశారు. కొన్నిచోట్ల ఫ్లె
KCR | హైదరాబాద్లో హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను ఎప్పటికప్పుడు తొలగించేశారు. కొన్నిచోట్ల ఫ్లె
Mobile Phone | పిల్లలు సెల్ఫోన్ జోలికి వెళ్లకుండా శ్రద్ధగా చదువుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ బి.ఆనంద్ సూచించారు. మొబైల్కు బానిస అయితే జీవితం ఆగమవుతుందని తెలిపారు
తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మించి, నిండా ముంచిన ఓ ముఠా గుట్టురట్టయింది. 6979 మంది డిపాజిటర్ల నుంచి రూ.850 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ఘరానా ముఠాకు చెందిన ఇద్దరిని సై
అలనాటి ప్రఖ్యాత నటీమణి, నిర్మాత, స్టూడియో అధినేత, బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణవేణి(102) ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా నడక నేర్చుకుంటున్న కాలంలో వెండితెరన�
కల్యాణీ చాళుక్యుల శాసనాల ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కంకల్ గ్రామంలో గుర్తించినట్టు పురావస్తు పరిశోధకులు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వీరభద్రాలయ ప్రాం�
Hyderabad | మత్తుకు బానిసైన ఓ యువకుడు తాను నివాసం ఉంటున్న ఫ్లాట్లోనే గంజాయి మొక్కలను సాగు చేశాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వాళ్ల ద్వారా పోలీసులకు తెలిసింది. దీంతో ఆ ఇంటిపై దాడి చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు
Caste Census | కుల గణనలో ఇప్పటి వరకు నమోదు కానీ వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 నంబర్ను ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర�
ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారస్తులపై ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల చర్యల పరంపర కొనసాగుతున్నది. ఈ మేరకు శనివారం ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు.