హైడ్రాతో హైదరాబాద్కు ఇబ్బందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. హైడ్రా పేదల ఇండ్లు కూల్చలేదని, అది కూల్చినవన్నీ సంపన్నులవేనని తెలిపారు.
2024, ఫిబ్రవరి 6న ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయంలో మూసీ నది సుందరీకరణ కోసం ఓ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘మెయిన్హార్ట్' అనే సంస్థ పాల్గొన్నది. ఈ సమావేశ అనంతరం మూసీ నది సుందరీకరణ కోసం మెయిన్హార్ట్�
Hyderabad to Vizag | హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది? సాధారణ రైళ్లలో వెళ్తే 12 గంటలు.. అదే వందేభారత్ రైలులో అయితే 8.30 గంటల్లోనే వెళ్లొచ్చు. కానీ అదే నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్�
జగదీశ్ మార్కెట్లో నకిలీ యాపిల్ ఫోన్ సామగ్రిని విక్రయిస్తున్న నాలుగు దుకాణాలపై సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, అబిడ్స్ పోలీసులతో కలిసి దాడి చేసి రూ. 2.42 కోట్ల విలువైన నకిలీ వస్తువులను స్వాధ�
వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిని జిల్లా మొత్తానికి విస్తరింపజేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ తైక్వాండో టోర్నీకి హైదరాబాద్ విద్యార్థి బొల్లం భువన్కుమార్ ఎంపికయ్యాడు. మర్రి లక్ష్మణరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో చదువుతున్న భువన్కుమ
Hyderabad | విద్యార్థులు చేసే ఆవిష్కరణలను(Student innovations) ప్రోత్సహించేందుకు టీ హబ్ (T- Hub)ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మెర్సిడెజ్ బెంజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇండియాతో స్టూడెంట్ ఇమ్మర్షన్ ప్రోగ్�
Film Industry | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుస్థిర పర్యాటకంపై దృష్టిసారిస్తోందని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాష్ట్రంలోని ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే మూడు నాలుగు రోజులు అక్కడే ఉండేలా ఆ�
హైదరాబాద్ను ఫార్మా రంగంలో ఓ ల్యాండ్ మార్క్గా మార్చడానికి అందరు చేతులు కలపాలని సీనియర్ ఫార్మా అధ్యక్షుడు టీవీ నారాయణ అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన ఫ�
‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది.’ మన దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో కూడిన బోధన అందాలనేదే విద్యావేత్తల ఆకాంక్ష. ఈ లక్ష్యంతోనే అధికారులు పనిచేస్తే గొప్ప ఫ