క్రిటికల్ విడిభాగాల తయారీ సంస్థ రఘు వంశీ గ్రూపు..హైదరాబాద్లో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది. రూ.300 కోట్ల పెట్టుబడితో హార్డ్వేర్ పార్క్లో ఎనిమిది ఎకరాల స్థలంలో నిర్మింతలపెట్టిన ప్లాంట్�
ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సేవల సంస్థ అసెండియాన్..హైదరాబాద్లో ఏఐ స్టూడియోను ప్రారంభించింది. దేశంలో సంస్థ ఏర్పాటు చేసిన రెండో స్టూడియో ఇదే కావడం విశేషం.
JNTU | జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్న అర్నిపల్లి హితేశ్ అదృశ్యమయ్యాడు.
Traffic Restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్లో జరిగే పలు కార్యక్రమాలకు ఆమె హాజరవనున్నారు. ఈ క్రమంలో నగర పరిధిలో రెండురోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయ
రెండు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
నూతన ఆవిష్కరణలకు ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పెరిగిందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తూములు, అలుగులు రెండూ మూసివేయడంతో పాటు బండ్ ఎత్తు పెంచి అన్ని ఔట్లెట్స్ మూసివేయడంతో చెరువు విస్తీర్ణ�
ఈ-కామర్స్ జెప్టో తాజాగా కేఫ్ సర్వీసులను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరుల్లో 120 కేఫ్స్లను ఏర్పాటు చేసిన సంస్థ..త్వరలో హైదరాబాద్లో అడుగపెట్టబోతున్నట్లు ప్రకటించింది.
KTR | కరెంట్ నిర్వహణ, సరఫరా చేతకాక ప్రజలను ఇబ్బంది పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి మరో తుగ్లక్ చర్యకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్�
పెరుగుతున్న వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, కాలుష్య కారకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లో గాలి నాణ్యత పడిపోతున్నది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేకపోవడంతో.. ఏడాది కాల�