HMDA | వారంతా డిప్యుటేషన్పై వచ్చిన ఉద్యోగులు. పిల్లలు చదువులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సొంత జిల్లాలో హైదరాబాద్కు వచ్చినవారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగులే హెచ్ఎండీఏ ఉద్యోగులకు కొరకరాని కొయ్యలుగా మారుతున్న�
Hyderabad | కొడుకు చనిపోయిన విషయం తెలియని దివ్యాంగులైన తల్లిదండ్రులు మృతదేహంతోనే మూడు రోజుల పాటు గడిపారు. బయట ప్రపంచాన్ని చూడలేని స్థితిలో ఉన్న వృద్ధ దంపతులు తమ కొడుకు వచ్చి భోజనం పెడతాడేమోనని ఆకలితో అలమటిస్త
Hyderabad | ప్రభుత్వం నగరంలో 163 సెక్షన్ అమలు చేస్తూ ఆంక్షలు విధించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలిసి కట్టుగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండుగ వేళ.. ఆంక్షల పేరిట నగరవాసుల స�
Real Estate | హైదరాబాద్ నిర్మాణ రంగం నత్తనడకన సాగుతున్నది. క్రయవిక్రయాల్లో మునుపెన్నడూ చూడని స్తబ్ధత నెలకొన్నది. అటు ఆఫీస్.. ఇటు హౌసింగ్ మార్కెట్ రెండూ వెలవెలబోతుండగా, ఈ పరిస్థితులపై వస్తున్న విశ్లేషణలు మర�
Raj Pakala | జన్వాడలో జరిగిన విందు వ్యవహారంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ (రాజ్పాకాల)కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హ
ఇందిరమ్మ రాజ్యం అంటే ఆంక్షలు విధించటమా? క ర్ఫ్యూ వాతావరణం సృష్టించడమా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో దేశానికే మకుటాయమానంగా తీర్చిదిద్దిన పోలీస్ వ్యవస్థను కే
రంజీ ఎలైట్ గ్రూప్-బీ మూడో మ్యాచ్లో హైదరాబాద్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో ఫాలోఆన్ ఆడుతున్న పుదుచ్చేరి 2 వికెట్లు కోల్పోయి 171 పరుగుల
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని , ప్రజా సమ్యలపై నిత్యం ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొన లేక ఆయనను మానసికంగా దెబ్బ తీసేందుకు సర్కార్ కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే ముఠా గోప�
ఏడు జిల్లాల విస్తరించిన హెచ్ఎండీఏ కార్యాలయం ఉద్యోగుల వర్గ పోరుకు కేంద్రంగా మారింది. డిప్యుటేషన్ వర్సెస్ శాశ్వత ఉద్యోగులు అన్నట్లు పరిస్థితులు మారుతున్నాయి. ఉద్యోగులపై జరుగుతున్న ఆధిపత్యం పోరుతో వ�
Wife Kills Husband | చిన్నతనంలో పేదరికం అనుభవించిన ఒక మహిళ లగ్జరీగా బతకాలని భావించింది. వ్యాపార వేత్తను రెండో పెళ్లి చేసుకున్నది. అతడి డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపింది. తనకు రూ.8 కోట్లు ఇవ్వాలని భర్తను అడిగింది. అత�
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలతో రోజురోజుకు ఆదాయం తగ్గుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో రాజధాని హైదరాబాద్ (Hyderabad) అట్టుడుకుతున్నది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు సచివాలయాన్ని ముట్టడిస్తున్న�