దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతూనే ఉన్నాయి. గత 16 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులోని విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్-బీలో ఉన్న హైదరాబాద్.. ఉప్పల్లో పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
నగరంలో ట్రాఫిక్ జంక్షన్లు దాటేందుకు ఎదురు చూపులు తప్పడం లేదు. ట్రాఫిక్తో రోడ్లన్నీ రద్దీగా ఉన్నా, ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు మాత్రం కన్పించడం లేదనే విమర్శలు వస్తున్న�
గవర్నమెంట్ ఆఫీస్లో తనకు పెద్ద సార్లతో పరిచయం ఉంది. మీరు రూ.2 లక్షలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తారు.. అంటూ మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి 16 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితులకు నకిలీ అలా
నగరంలో ఆశ్రయం లేని వ్యక్తులు, రోడ్లపైనే నివాసముండే నిరాశ్రయులు.. అందులో మానసిక స్థితి సరిగా లేని వారు మత పరమైన ప్రదేశాలకు వెళ్తున్నారని, వీరు కొన్ని సందర్భాలలో చేసే పనులతో శాంతి భద్రతలకు ఆటంకం కలిగేందుక�
దీపావళి పండుగ వేళ.. అధికారుల నిర్లక్ష్యంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓల్డ్ సిటీలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మొన్న బొగ్గులకుంటలో జ�
ఎకరం వంద కోట్లకు విక్రయించిన స్థాయి నుంచి నెలకు 1500 యూనిట్లు కూడా అమ్ముకోలేని దుస్థితికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దిగజారింది. ఇదేదో ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వ్యతిరేకులు చెబుతున్నవి కాదు. పలు రియల్
బంగారం ధరలు దేశీయంగా మరో ఆల్టైమ్ హైని నెలకొల్పాయి. బుధవారం 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన గోల్డ్ రేటు 10 గ్రాములు న్యూఢిల్లీలో తొలిసారి రూ.82,000 మార్కుకు ఎగువన నమోదైంది. మంగళవారం ముగింపుతో పోల్చితే ఒక్కరోజ�
లేక్సిటీగా పేరున్న హైదరాబాద్లో చెరువుల సుందరీకరణ ప్రభుత్వానికి సవాల్గా మారింది. గ్రేటర్ పరిధిలో చెరువుల సుందరీకరణలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున�
Hyderabad | హైదరాబాద్లో పబ్బులపై ఫోక్స్ పెట్టామని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. నగరంలోని చాలా పబ్బుల్లో పార్కింగ్ సదుపాయం లేదని తెలిపారు. పబ్స్ దగ్గర కనీసం 40 శాతం పార్కింగ్ స్థలం ఉండాలన్నారు.
Musi Project | మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదని.. నవంబర్ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో బాపూఘాట్ అభివృద్ధి చేస్�
Hyderabad | హైదరాబాద్ నగరంలోని యాకుత్పురాలో విషాదం నెలకొంది. ఇంట్లో బాణసంచా పేలి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం మలక్పేటలోని ఓ ఆస్పత్రికి త
GHMC | జీహెచ్ఎంసీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది.. ప్రభుత్వ ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతుంటే...వచ్చే నెలలోనైనా కనీసం 1న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ప్రతి నెలా చివరి వారంలో బల్దియా ఆ