ప్రజల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ (Muta Gopal) అన్నారు. కవాడిగూడ డివిజన్ పరిధిలోని ఉన్నికోటలో రూ.కోటి 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ �
మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్�
ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్, ప్రభుత్వ సిటీ కాలేజీలోని ఆజామ్ హాల్లో ‘సిటీ కాలేజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కారం 2025’ ప్రదానోత్సవ సభ జరుగనున్నది. ఈ పురస్కారాన్ని డాక్టర్ నలిమెల భ�
2025, మార్చి 1, 2వ తేదీలలో హైదరాబాద్, రవీంద్ర భారతిలోని మొదటి అంతస్తులో ‘తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ-అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భారత్ సంస్థల సంయుక్త నిర్వహణలో జాతీయ సదస్సులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా..
Goshamahal | గోషామహల్ ప్రధాన రహదారిలో నాలా పైకప్పు కూలడం వలన వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు.
Hyderabad | జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రాఫిక్ జంక్షన్లో అత్యంత ప్రమాదకరంగా కారుతో స్టంట్స్ చేసిన ఘటనలో ముగ్గురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Rayalaseem University | కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గా ప్రొఫెసర్ బసవరావు నియమితులయ్యారు. దీనిపట్ల ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ �