ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల రాజ్యం నడుస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. నిర్ణీత సమయాల్లో జరగాల్సిన వాహనదారుల పనులను వాయిదా వేస్తూ డబ్బులిస్తున్న వారికి అధికారులు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిప�
బేగంపేట విమనాశ్రయ పరిసర ప్రాంతాల్లోని బహుళ అంతస్తుల భవనాల ఎత్తును తగ్గించడం లేదా పూర్తిగా తొలగించేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ గెజిట్ జారీ చేసింది.
హైదరాబాలోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో చెల్లదని హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. అయితే, ఐఏఎంసీ నిర్వహణకు రూ
న్యాయం, సంస్కరణల కోసం కలిపే గొంతుల పోరాటాన్ని వినిపించేలా ప్రముఖ చట్ట పరిజ్ఞాన, సామాజిక సంస్కర్త డాక్టర్ ధరణికోట సుయోధన్ రచించిన దిశ పుస్తకాన్ని శుక్రవారం నాలెడ్జ్ సిటీలోని టీ హబ్ లో ఆవిష్కరించారు.
Hyderabad | ఆషాఢ మాసంను పురస్కరించుకొని మన్సురాబాద్ శ్రీ సాయి నగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారిని నింబశాఖ మాలలతో (వేప ఆకు మాలలతో) అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Hyderabad | రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ హెచ్ఎఫ్ నగర్లో డెంగీ పాజిటివ్ కేసు కలకలం రేపింది. 2 రోజుల క్రితం జ్వరంతో స్థానిక బస్తీ దవాఖానకు వచ్చిన మహిళ (25) కు పరీక్షలు చేయడంతో పాజిటివ్గా తేలింది.
Anti-begging drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) కి చెందిన అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (UCD) విభాగం అధికారులు నగరంలోని బిచ్చగాళ్లను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ (Special drive) నిర్వహించింది.
జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ల విషయంలో భారీ ప్రక్షాళనకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న అడిషనల్ కమిషనర్, ఇతర అధికారుల శాఖల్లో భారీగా మార్పులు చేశారు. పది మంది ఉన్న అడిషనల్ క
తల్లిదండ్రుల ఆస్తులనే అనుభవిస్తూ వారినే ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నారు కొందరు. తాజాగా సైదాబాద్ మండలం తహసీల్దార్ జయశ్రీ కథనం ప్రకారం..ముసారాంబాగ్ ఈస్ట్ప్రశాంత్నగర్కు చెందిన శకుంతలా బాయి(90)కి ఇ�
రాష్ర్టానికి చెందిన ఏఐ నిఘా, భద్రతా పరిష్కార సేవలు అందిస్తున్న బృహస్పతి టెక్నాలజీస్..హైదరాబాద్లో సీసీటీవీల ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. రూ.70 కోట్ల పెట్టుబడితో నగరానికి సమ�
గ్రేటర్ హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రదేశాల్లో యాచకులను గుర్తించి షెల్టర్ హోమ్లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.