తెలంగాణ తొలి దశ ఉద్యమ నేపథ్యంలో ఉద్భవించిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో ఒక ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ. అనేక ఆవిష్కరణలకు ఆలవాలంగా ఉన్న ఈ విశ్వవిద్యాలయం దురదృష్టవశాత్తు మొదటిసారిగా
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు మెడికల్ ఆఫీసర్లపై మెమో జారీ చేస్తూ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ చలాన్ల జారీలో పనితీరు మెరుగ్గా లేని చార్మినార్, మలక్పేట, జూబ్లీహిల్స్, మెహిదీప
Shilparamam | మాదాపూర్లోని శిల్పారామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సమ్మర్ ఆర్ట్ క్యాంప్.. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
MMTS Trains | క్రిస్టియన్లకు శుభవార్త. ఈ నెల 20వ తేదీన ఈస్టర్ ఫెస్టివల్ నేపథ్యంలో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
మీ క్రెడిట్కార్డు వేరే బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిందంటూ.. కాల్ చేసి సైబర్ మోసానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad | ఓ వ్యక్తి క్రూర మృగంలా ప్రవర్తించాడు. మనషుల పట్ల విశ్వాసంగా ఉండే కుక్క పిల్లలను అతి కిరాతకంగా చంపేశాడు. ఆరు రోజుల వయసున్న అభం శుభం తెలియని ఓ ఐదు కుక్క పిల్లలను నేలకేసి కొట్టి రాక్షస
హైదరాబాద్ ఇక్రిశాట్లో చిరుత (Leopard) కలకలం సృష్టించింది. రెండు, మూడు రోజులుగా ఇక్రిశాట్ పరిశోధన క్షేత్రాల్లో ఓ చిరుతపులి తిగుతున్నది. దీంతో సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఏకంగా ఆరు అంతస్తుల్లో భవన నిర్మాణం.. అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని హైకోర్టులో ఆదేశాలు.. అయినా జీహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికార�
బంగారం ధరలు కొత్త శిఖరాన్ని అధిరోహించాయి. తొలిసారి దేశీయ మార్కెట్లో తులం రేటు రూ.98,000 మార్కును అధిగమించింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ ఆల్టైమ్ హైని తాకుతూ రూ.98,100గా నమోదైంది.
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సురానా గ్రూపుపై ఈడీ దాడులు చేసింది. ఈ గ్రూపునకు అనుబంధంగా ఉన్న సాయిసూర్య డెవలపర్స్ కూడా సోదాలు నిర్వహించారు.