Miss World Pagent | ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉన్న స్లీపర్సెల్స్ నిద్ర లేచాయని, ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్�
ఈ రోజు దేశం ఉద్విగ్నభరిత క్షణాల్ని అనుభవిస్తున్నది, ఓవైపు పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ఊచకోతకు యావత్ భారతం రగిలిపోయి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్నది. దానికి ప్రతీకారంగా ప�
పుత్తడి ధర రికార్డు స్థాయికి చేరింది... రాబోయే రోజుల్లో పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉన్న ఈ ఆలోచనను సొమ్ము చేసుకునేందుకు మాయగాళ్లు రంగంలోకి దిగార
మిట్ట మధ్యాహ్నం.. నగర ప్రజలు ఓ అద్భుతమైన ఖగోళ దృశ్యానికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 12:12 గంటలకు నగరంలో ‘జీరో షాడో డే’ నమోదైంది. ఈ సమయంలో నిటారుగా ఉన్న వస్తువులకు ఎలాంటి నీడ కనిపించకపోవడం వ�
Hyderabad | పెళ్లి సంబంధం పేరుతో యువతిని పరిచయం చేసిన స్నేహితుడు అమెతో కలిసి పలు రకాలైన కారణాలతో డబ్బులు గుంజి మోసం చేసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Hyderabad | తన మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోకపోతే సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
MLC Kavitha | రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ వాతావరణలో నెలకొన్న ఈ సమయం�
Telangana Jagruthi | ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ. ఫంక్షన్ హాలంతా ఒకటే సందడి. ఎరుపు, ఆకుపచ్చ రంగుల దుస్తుల్లో ఆడవాళ్లు అటూ ఇటూ తిరుగుతుంటే ఇప్పుడేం పండుగబ్బా అని అనుమానం వచ్చే లాంటి వాతావరణం ఏర్పడిందక్కడ. ఆ మాటే వాళ్ల�
మహిళా సంఘాల తరఫున తాము బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తున్నామని, వాళ్లు తీసుకొనే ప్రతి పైసాను చెల్లిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క హామీ ఇచ్చారు. యాక్షన్ప్లాన్కు అనుగుణంగా మహ�