గ్రేటర్ హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రదేశాల్లో యాచకులను గుర్తించి షెల్టర్ హోమ్లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నిరుద్యోగులు వచ్చే నెల 4న తలపెట్టిన చలో సెక్రటేరియట్ పోస్టర్ను గురువారం హైద�
Hyderabad | మహారాష్ట్రలో గంజాయి కొనుగోలు చేసి నగరంలో అమ్మకాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు తరలించారు.
Hyderabad | మున్నాళ్ల ముచ్చటగానే మారిపోయింది ఆ కొత్త మురిపెం. మోజు తీరాక మూడు ముళ్లు వేయనంటూ మొండికేశాడు ఆ ప్రియుడు. ప్రియుడి చేతిలో మోసపోయిన మేకప్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ACB | తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో అనిశా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుండే ఏసీబీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయానికి చేరుకుని ఏజెంట్లు చేస్తున్న దందాను పసి�
Drugs | దేశానికి అతిపెద్ద ప్రమాదం నిషేధిత డ్రగ్స్ ద్వారా పొంచి ఉందని, మన సమాజాన్ని కాపాడుకోవడం ముందున్న అతిపెద్ద సవాల్ అని ఈస్ట్ జోన్ డిసిపి డాక్టర్ బాలస్వామి అన్నారు.
GHMC Footpath | పాదచారుల సౌకర్యం కోసం లక్షలాది రూపాయల వ్యయంతో నిర్మించిన ఫుట్పాత్లు హోటళ్లు, వాణిజ్య సముదాయాలకు పార్కింగ్ స్థలాలుగా ఉపయోగించుకుంటున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు.
MLA Talasani | ఓల్డ్ కస్టమ్ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన బేగంపేట డివిజన్లోని ఓల్డ్ కస్టమ్ బస్తీ మ�
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో (Domalapenta) పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ మినీ బస్సు దోమలపెంట వద్ద బోల్తాపడింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయాల్లో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం రాత్రి సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరిహిల్స్లోని ఆయన కార్యాలయాల్లో రెండు బృందాలు తనిఖీలు చేపట్టాయి
తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రియల్ రంగం కుదేలవుతున్నదని తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ ఫెడరేషన్ సలహాదారులు, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ �