Talasani Srinivas Yadav | నిరుపేదలైన ఫుట్పాత్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టడాన్ని అధికారులు మానుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లేదంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని అధి�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) మండలం రిమ్మనగూడలో మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం తెల్లవారుజామున రిమ్మనగూడ సమీపంలోని పెట్రోల్ పంపువద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది. హైదరాబాద్కు చెందిన సాదక్ తన భార్య ఆస్రాత
కాంగ్రెస్ సర్కార్ తీరుతో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే పలు కాలనీల వాసులు మంచినీరు, కరెంటు కోతలు, కాలుష్యంతో అల్లాడుతున్నారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025, మార్చి 17వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సాహిత్య పురస్కారాల ప్రదాన సభ జరుగనున్నది.
Hyderabad | వెంగళరావునగర్, మార్చి 9: సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్న ఆ యువకుడి ఆశలతో ఆడుకున్నాడో కేటుగాడు. కన్సల్టెన్సీ పేరుతో మంచి కంపెనీలో భారీ జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. యువకుడి నుంచి రూ.2.25 లక్షలు త
Hyderabad | ఆస్తి పన్ను చెల్లింపులకు మార్చి 31తో గడువు ముగియనుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలులో వేగం పెంచారు. ఈ ఏడాది 2024-25 ఆర్ధిక సంవత్సరం ముగియడానికి మరో 22 రోజులే గడువు ఉండటంతో నిర్దేశిత ల�
అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించిన గంప ప్రవీణ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రవీణ్ కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.
Harish Rao | పటాన్చెరులో మార్చి 11వ తేదీన నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రావాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును మహిళలు ఆహ్వానించారు. నగరంలోని హరీశ్రావు కార్యాలయంలో పటాన్చెరు కార్�
MLA Talasani | కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )అన్నారు.
Padmasalis | హైదరాబాద్లో ఆదివారం జరిగిన 17వ అఖిల భారత పద్మశాలి మహాసభలు, ఎనిమిదవ తెలంగాణ పద్మశాలి మహాసభలో పాల్గొనేందుకు రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి పద్మశాలీలు తరలి వెళ్లారు.
GHMC | సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కేశవ్నగర్లో ఓ ఇంటి యాజమాని (ఇంటి నంబరు 12-7-112/7/3) రెండతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని ఐదు అంతస్తుల వరకు నిర్మాణ పనులు జరుపుతున్నారు. భవన నిర్మాణం తుది దశకు చేరుకున్నది
Water Problems | కూకట్పల్లి నియోజకవర్గం.. హైదరాబాద్లో అత్యంత జనసమ్మర్థం ఉండే ప్రాంతం. ఆసియాలోనే అతి పెద్దదైన కాలనీలో తాగునీటి సమస్య తలెత్తింది. దూప తీర్చుకునేందుకు చుక్కనీరు లేని పరిస్థితి ఏర్పడింది.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన అసమర్థతను, నిస్సహాయతను చాటుకున్నారు. పంటలకు నీళ్లివ్వడం తన వల్ల కాదని చెప్పకనే చెబుతూ చేతులెత్తేశారు. పంటలు ఎండి, గుండెలు పగిలి రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతుంటే ప్రభ�