గోషామహల్ పోలీస్ స్టేడియం ప్రాంగణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం చేపట్టనున్నందున అక్కడ ఉన్న పోలీస్ శాఖకు చెందిన అన్ని బ్లాకులను తరలించామని, హార్స్గ్రౌండ్, గుర్రపుశాలను తాత్కాలికంగా స్టే�
తిరుపతి నుంచి హైదరాబాద్ కొకైన్, ఇపిడ్రైన్ మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నించిన ఐదుగురిని బాలానగర్ ఎస్ఓటీ , కూకట్పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు.
Miss Universe Telangana | బంజారాహిల్స్ , జూన్ 3: ఈ నెల 7, 8వ తేదీల్లో హైదరాబాద్లో మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ పోటీలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమంలో భాగంగా జూబ్లీ�
Fake Certificates | లక్షలు తీసుకుని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఫేక్ సర్టిఫికెట్తో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ వ్యక్తి.. దొరికిపోయి ఇండియాకు తిరిగి రావడంతో ఈ ముఠా పట్టుబ�
Hyderabad | హైదరాబాద్లోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుణోదయ నగర్ కాలనీకి చెందిన దాసరి సురేశ్ బాబు, అతని కుమార్తె రియా రోస్లిన్ సంగీతంలో గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఆన్లైన్ కీబోర�
హైదరాబాద్లోని అత్తాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–01 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు.. పాఠశాల అభివృద్ధికి రూ.10 వేలు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ సాగర్కు రూ.11 వేలు విరాళం అందజేశార�
Hyderabad | కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్లుగా.. హైదరాబాద్లోని కోకాపేటలో ఏకంగా రోడ్డునే కబ్జా చేసేశారు. మాస్టర్ ప్లాన్లో ఉన్న రహదారిని కబ్జా చేసిన ఓ నిర్మాణ సంస్థ.. అక్కడ ఓ గేటును కూడా నిర్మించింది. ఆక్రమణలను అ
MBA Hospital Management | డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎంబీఏ హాస్పిటల్ హెల్త్కేర్ మేనేజ్మెంట్ (హెచ్హెచ్సీఎమ్) కోర్సును అందించడానికి నగరానికి చెందిన మూడు విద్యాసంస్థలతో అంబేద్కర్ వర్స�
కూకట్పల్లిలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా పట్టుబడింది. డ్రగ్స్ కేసులో ఐదుగురిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి రూ.2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ను స్వాధీనం చేసుకు�
Jai Telangana | రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్లో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ప్రసంగించిన సీఎం రేవంత్రెడ్డి ‘జై తెలంగాణ’ అనకపోవడం మరోసారి చర్చనీయాంశమై
సోమవారం నగరంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. అల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, నేరెడుమెట్, చర్లపల్లి, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వాన కురిసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగా
నాలాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు లు వచ్చాయి. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 23 ఫిర్యాదులు అందాయని హైడ్రా సిబ్బం ది త�
హైదరాబాద్ హెటెక్ టెక్స్టైల్ పార్క్ భూములను కాజేసేందుకు కుట్ర జరుగుతున్నదని సొసైటీ సభ్యులు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేగూరులో పద్మశాలీలు యూనియన్గా ఏర్పడి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు రైత�