హైదరాబాద్లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ యోచిస్తున్నదని, దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడరీతో చర్చించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ ఫ్రాడ్కు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క కమిషనరేట్ పరిధిలోనే రోజుకు కోటి, రెండు కోట్లు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు కేవలం ట్రేడింగ్కు సంబంధించి మోసాలక�
జీహెచ్ఎంసీలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న కాలనీలలో ప్రేమ్ నగర్ (Prem Nagar)ఒకటి. శేరిలింగంపల్లి సర్కిల్-20 కొండాపూర్ డివిజన్లోని ప్రేమ్ నగర్ బీ బ్లాక్ కాలనీ అన్ని విధాలుగా అభివృద్ధిలో ముంద�
ఓ బెదిరింపు కాల్ (Bomb Threat) శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం సృష్టించింది. కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చివ
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఓ మూల హత్యలు, లైంగికదాడులు జరుతూనే ఉన్నాయి. సాయంత్రం అయిందంటే చాలు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. సోమవారం రాత్రి గోల్కొండ (Golconda)
బయో ఇంజినీరింగ్ ఇంటర్న్షిప్ కోసం నగరానికి వచ్చిన ఓ విద్యార్థినిపై ఆమె స్నేహితుడు, మరో యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ ఉపేందర్�
Miss World 2025 Pagent | ‘ఓ మై గాడ్... ఇట్ ఈజ్ సో హాట్.. ఐ డీన్ట్ ఎక్స్పెక్ట్ ఇట్... ఐ విష్ ఐ హ్యాడ్నాట్ కమ్.’ అంటూ ప్రపంచ అందాల భామలు ఔట్డోర్ టూర్లపై పెదవి విరుస్తున్నారు. భానుడి భగభగలకు సుందరీమణులు ఇబ్బందులుప�
క్రికెట్ అభిమానులకు శుభవార్త! భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అర్ధాంతరంగా ముగిసిన ఐపీఎల్ పునః ప్రారంభానికి వేళయైంది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఒకింత సద్దుమణిగిన వేళ భారత క్రికెట్ �
రులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రూ.6.5 లక్షల విలువైన గంజాయితో పాటు డీసీఎం వ్యాన్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచ�
ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరో ఆటోడ్రైవర్ తనువు చాలించాడు. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకున్నది.
Miss World | హైదరాబాద్ - నాగార్జునసాగర్ రహదారిపై సోమవారం పోలీసులు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు బాంబుస్వ్యాడ్, డాగ్స్వ్యాడ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖ�
Gandhi Hospital | రోగులు, వారి సహాయకులు, సందర్శకుల తాగునీటి అవసరాల కోసం కొత్తగా 23 చోట్ల తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ రాజకుమారి అన్నారు.
నాలతో పాటు కాలనీ రోడ్డు ఆక్రమించి అక్రమంగా ఫెన్సింగ్ వేసారంటూ గతంలో పలుమార్లు కూల్చివేతలు చేసిన అధికారులు ఇప్పుడు గమ్మున ఉన్నారు. గతంలో అక్రమం కాస్త ఇప్పుడు సక్రమం అయిందా? చందానగర్ సర్కిల్-21 పరిధిలోని చ�