ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తేవాలని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ అన్నారు.
Ameerpet | ఆ రోడ్డులో వరద నీటి కాలువను నిర్మించామనే విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులే మరచిపోయారు. దాదాపు ఆరేండ్ల క్రితం 450 ఎంఎం డయాతో నిర్మించిన ఈ వరద నీటి కాలువ నిర్వహణ పనులను జిహెచ్ఎంసి విస్మరించింది.
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో పాటు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఐడ్రీమ్స్ చానెల్ యాంకర్ తదితరులపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ �
Hyderabad | స్నేహితుడిని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన సంఘటన శనివారం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఇవి అక్రమ నిర్మాణాలు.. అని సదరు అక్రమ నిర్మాణాల వద్ద బోర్డులు, అవసరమైతే హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు కీలక సూచన చేసింది. ఫలానా భవనం అక్రమంగా నిర్మాణం అనే విషయం తెలిస్తే ప్రజలు మోసపో�
సమున్నత ఆదర్శాలతో పట్టాలెక్కిన విద్యా హక్కు చట్టం ప్రతి బిడ్డకు విద్యను ప్రాథమిక హక్కుగా మార్చిందని ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి ఏంవీ ఫౌండేషన్ కార్యదర్శి వెంకట్ రెడ్డి కోరారు.
‘తండేల్'తో కెరీర్లో తొలిసారి వందకోట్ల క్లబ్లో చేరారు నాగచైతన్య. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన తాజా చిత్రంపై చైతూ మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. భారతీయ మూలాలు, ఫాంటసీ అంశాలు కలబోసిన కథాంశంతో ట్రెజర్ హంట�
జార్జియాలో ఉద్యోగంతో పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి విదేశాలకు చెక్కేసే ప్రయత్నంలో ఉన్న ఓ నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు నల్గొండ శ్రీనివాస్ ఆర్టీసీ ఎండి సజ్జినారుకు వినతి పత్రాన�