ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా అధికారులు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ శాఖల పనితీరు, చేపట్టాల్
Dumping Yard | గుమ్మడిదల, మే15: ప్యారానగర్ డంపింగ్యార్డుతో ఇక్కడి గ్రామాల ప్రజల బతుకులు ఆగం చేస్తారా..? అని నల్లవల్లి, ప్యారానగర్, కొత్తపల్లి గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నారు. గుమ్మ�
Homeguard Suicide | రాష్ట్రంలోని హోంగార్డుల పట్ల కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. 15 రోజులైనా నేటికీ జీతాలు ఇ
Fire Accident | హైదరాబాద్ అఫ్జల్గంజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 9గంటల ప్రాంతంలో మూడు అంతస్తుల రెసిడెన్సియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది.
Youth Murder | హత్య కేసులో నిందితుడిగా ఉన్న యువకుడు కోర్టుకు హాజరై ఇంటికి తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
సైబర్ నేరగాళ్ల ప్రధాన టార్గెట్ హైదరాబాద్ నగరంగా ఎంచుకున్నట్లు ఈ ఏడాదిన్నర కాలంలో నమోదైన కేసులే చెబుతున్నాయి. దక్షిణాది రాష్ర్టాల్లో ఎక్కడా లేనంతగా ఒక్క నగరంలోనే గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమా
జేఈఈలో మంచి ర్యాంక్ రాలేదని తీవ్ర మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బాల్యతండాకు చెందిన
చుట్టూ ఎత్తైన ప్రహరీ.. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా.. గేటు లోపలకు తొంగిచూస్తే మీదపడి దాడి చేసేలా వేటకుక్కలు.. సమీపంలోనే తచ్చాడుతున్న ప్రైవేటు సైన్యం.. ఇవన్నీ బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని తట్టిఖా�
హెచ్సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై గురువారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. చెట్ల కూల్చివేతకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే 15 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆ
పెండ్లి ఊరేగింపులో బరాత్ తీయలేదని అలక వ హించిన వధువు ఎటో వెళ్లిపోయింది. ఈ ఘటన హైదరాబాద్లోని అల్మాస్గూడలో బుధవారం జరిగింది. దండుమైలారానికి చెందిన అబ్బాయికి అల్మాస్గూడకు చెందిన ఓ అమ్మాయితో వివాహం జర�
మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే మిస్వరల్డ్ అందాల పోటీలను రద్దుచేయాలని మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇటీవల పోటీల నిర్వహణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఐక్యవేది
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు కొట్టడం వల్లనే బాధితుడు ఠాణా నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకుని అక్కడికక్కడే కుప్పక�