ద్విచక్ర వాహనాల దొంగతనానికి అలవాటుపడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన నాలుగు దిచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.035 కిలోల 10 గంజాయి ప్యాకెట్లు, రూ.40 వేలు విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘట�
అనుమతి లేకుండా ఆర్టీసీ క్రాస్రోడ్డులో కొనసాగిస్తున్న మాంగళ్య షోరూం భవనాన్ని జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు సీజ్ చేశారు. అసంపూర్తి భవనంలో ఏర్పాటు చేయడంతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్�
Hyderabad | అమ్మాయి స్నేహం చేసిందని ఆమెను తప్పుడు ఉద్దేశంతో చూశాడో కామాంధుడు. తన కోరికను తీర్చాలని ఆమె వెంటపడ్డాడు. అందుకు నిరాకరించడంతో ఆమె ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పెడతానని బెదిరించాడ
ఆరోగ్య తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలతోనే సాధ్యమవుతుందని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కాంతి వెస్లి అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్లోని ఆరోగ్య నగర్ అంగన�
Gold-Silver Price | పుత్తడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పసిడి ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్పై రూ.820 పెరిగి తులానికి రూ.98,490కి చేరుకుంది.
Khairatabad | ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇలాకలో ఎన్నికల హామీలు.. మంజూరైన పనులు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి. ఖైరతాబాద్ డివిజన్లోని చింతలబస్తీలో రోడ్లు, డ్రైనేజీ, సివరేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి. ఎమ్
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో వ్యభిచార ముఠా గుట్టురట్టయ్యింది. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఏడుగురి�
Ration | అబిడ్స్, జూన్ 11: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఏ.రమేశ్ తెలిపారు. ఆహార భద్రత కార్డు కలిగిన ప్ర�
తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను ఉపయోగించుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు సూచించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం శ్రీనగర్ కాలనీ�
Rtc bus pass | విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచుతూ ఆర్టీసీ యాజమాన్యం తీసు కున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకో వాలని ఎస్ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు.
MLA Talasani | బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.