Telangana Jagruthi | ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఈ నెల 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీ. ఫంక్షన్ హాలంతా ఒకటే సందడి. ఎరుపు, ఆకుపచ్చ రంగుల దుస్తుల్లో ఆడవాళ్లు అటూ ఇటూ తిరుగుతుంటే ఇప్పుడేం పండుగబ్బా అని అనుమానం వచ్చే లాంటి వాతావరణం ఏర్పడిందక్కడ. ఆ మాటే వాళ్ల�
మహిళా సంఘాల తరఫున తాము బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తున్నామని, వాళ్లు తీసుకొనే ప్రతి పైసాను చెల్లిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క హామీ ఇచ్చారు. యాక్షన్ప్లాన్కు అనుగుణంగా మహ�
Hyderabad | ఒక పక్క ప్రపంచ అందాల పోటీలు.. మరో పక్క భారత్-పాక్ల మధ్య యుద్ధవాతావరణం.. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ పోలీసులు కమిషనరేట్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్ట�
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావును మాజీ మంత్రి జోగు రామన్న గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయనను శాలువాతో సన్మానించారు.
MLA Marri Rajashekar Reddy | ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పే�
Operation Sindoor | ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఈ నెల 9వ తేదీన భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది.
చాంద్రాయణగుట్టలోని అక్బర్ నగర్లో ప్రభుత్వ స్థలంతోపాటు రోడ్లు, ఫుట్పాత్లు ఆక్రమించి నిర్మించిన షాపులను హైడ్రా సిబ్బంది కూల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బ
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శత్రు దేశం నుంచి అనుకోని పరిస్థితుల్లో దాడులు జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి రక్షణ చర్యలు తీస�