భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ఫ్రం హోమ్ (Work From Home) ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు �
హైదరాబాద్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీని ప్రభావం విమానా ప్రయాణాలపై పడుతున్నది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది.
హైదరాబాద్ (Hyderabad ) ఎస్ఆర్ నగర్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద మియాపూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ట్రావె�
హైదరాబాద్లో (Hyderabad) భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి మొదలైన వాన ముసురు (Rain) ఉదయం కూడా కొనసాగుతున్నది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, పంజాగుట్ట, అమీర
భారతీయ నిర్మాణ రంగాన్ని స్తబ్ధత ఆవరించింది. హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు గతంతో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనరాక్ విడుదల చేసిన తాజా ని
మేనేజ్మెంట్ కన్సల్టింగ్లో అతిపెద్ద అంతర్జాతీయ సంస్థయైన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు(బీసీజీ)..భారత్లో కొత్తగా ఐదో కార్యాలయాన్ని హైదరాబాద్లో తెరిచింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా నెలకొల్
నగర మెట్రో ప్రయాణికుల పాలిట ప్రాణసంకటంలా మారింది. చిరు జల్లులకు కూడా ఒక్కసారిగా నిలిచిపోతున్నది. దీంతో వర్షాకాలం సీజన్ ప్రయాణికులకు శాపంగా మారింది. నిర్వహణలోపంతో తరచూ వస్తున్న సాంకేతిక సమస్యలపై దృష్ట
LB College | లాల్ బహదూర్ కళాశాల ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్ నుంచి ఇద్దరు నేషనల్ ట్రెక్కింగ్ క్యాంప్నకు తిరుపతి వెళ్లినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు.
Girls Molest | ప్రేమ పేరుతో ఓ ముగ్గురు బాలికలకు మాయమాటలు చెప్పి.. వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఓ ముగ్గురు యువకులు. బాలికలను హైదరాబాద్ నగరం నుంచి యాదగిరి గుట్టకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానానికి (Indigo Flight) హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్పోర్టులో విమానం లాండ్ అవుతుండగా ఒక పక్షి దానికి తగిలింది.
‘ఓజీ’ సినిమా ప్రీమియర్ షో టికెట్లు సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో లేకుండా పోయాయి. వాటిని పూర్తిగా బ్లాక్లో విక్రయించారని, ఓ నిర్మాత స్వయంగా దగ్గరుండి మరీ ఈ దందా నడిపారని, అభిమానం పేరుతో తమను నిలువునా
రాజమణి విధివంచిత. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథా శ్రమంలో పెరిగింది. ప్రేమించిన యువకుడితో పెండ్లి.. జీవితంపై కొత్త ఆశలను చిగురింప జేసింది. కానీ అది ఎంతోకాలం నిలువ లేదు. ఇటీవల పట్నం వరదల్లో భర్�
ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ యువతిని... ఆమె పుట్టింటి వాళ్లు కాళ్లు.. చేతులు కట్టేసి.. అత్తింటి వారిపై దాడి చేసి ఎత్తుకెళ్లారు.. సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు లాగి.. ఆమె కాళ్లు కట�