NBT Nagar | బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీ నగర్లో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఏర్పాటు చేసిన అల్పాహారం కేంద్రం వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. అల్పాహారం కోసం అందజేసిన టోకెన్లతో టిఫిన్ కోసం ఒక్కసారిగా జనం ఎగబడడంతో తొక�
MLA Talasani Srinivas Yadav | మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
రాజ్ భవన్ ముందు ఓ మహిళ హల్చల్ చేసింది. కార్యాలయం ముందు బైఠాయించి తాను గవర్నర్ను కలువాలంటూ పట్టుబట్టిన ఘటన పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
జైల్లో దోస్తీ చేసి ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయి సరఫరా చేస్తున్న ఘరాన ముఠాను రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు ప్రధాన సూత్రధారులు అయినప్పటికీ ఆయా పోల
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్తో పాటు రాష్ట్రంలోని ప్రాంతీయ కేంద్రాల్లో హాస్టల్లో పనిచేయడానికి ఖాళీగా ఉన్న 20 అసిస్టెంట్ వార్డెన్స్ పోస్టులకు శ
రాష్ట్ర జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న చంచల్గూడ జైలు పెట్రోల్ బంక్ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలోనే పెట్రోల్ అమ్మకంలో మొదటి స్థానంలో నిలిచింది.
జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాల్రాజ్ పై దాడికి యత్నించిన రహ్మత్నగర్ కార్పొరేటర్ సీఎన్రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ బల్దియా కమిషనర్ ఆర్ వీ కర్ణన్�
జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్పై దాడికి యత్నించిన రహ్మత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్కు వినతి పత్�
Secunderabad | రైళ్లల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రూ. 2,98,000ల విలువ చేసే 29.8 గ్రాముల బంగారు ఆభరణాలు స్�
Hyderabad | మెట్రో నిర్మాణంలో చారిత్రక కట్టడాలతో పాటు మతపరమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులను నిర్వహిస్తున్నామని మెట్రో రైల్ ఇంజనీరింగ్ అధికారి వినోద్ తెలిపారు.