హైదరాబాద్లో భారీ పేలుళ్లకు ఐసిస్ (ISIS) కుట్ర చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఎన్ఐఏ, తెలంగాణ, ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేసినట్టు తెలిసింది. ఏపీలోని విజయనగరంలో తీగలాగితే
వేసవి సెలవుల్లో సంతోషంగా గడుపుదామని చుట్టం ఇంటికి వచ్చిన బంధుగణమంతా అగ్ని ప్రమాదానికి బలైంది. అప్పటిదాకా సరదాగా గడిపి గాఢ నిద్రలోకి జారుకున్నవారిని దట్టమైన పొగరూపంలో మృత్యువు కబళించింది. హైదరాబాద్ ప�
పాతబస్తీలోని గుల్జార్హౌస్ వద్ద ఆదివారం పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక శ్రీకృష్ణ పెరల్స్ దుకాణ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి.. 17 మంది మృత్యువాతపడ్డారు. ఏసీ కంప్రెషర్ పేలి.. షార్ట్ సర్క్యూట్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇటీవల కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఒక్క నగరంలోనే 2500 అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు.
నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసుల�
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా పదో బెటాలియన్ గేట్ ఎదురుగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. అయితే, జాతీయ రహదారిపైనే వాహనాలను నిలిపివేసి ఇద్దరు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు.
కల్తీ కల్లు తాగి ఫుట్ఓవర్ బ్రిడ్జి నుంచి ప్రమాదవశాత్తు ప్లాట్ ఫారం పై పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Fire Accident | గుల్జార్హౌస్ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతబస్తీలోని గుల్జార్హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఘటన జరుగడం అత్యంత దురద
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగిన ఘటనాస్థలిని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను మాజీ మంత్రి తలసాని అధికారుల�
హైదరాబాద్ చార్మినార్ సమీపంలో విషాదం చోటుచేసుకున్నది. చార్మినార్ సమీపంలోని మీర్చౌక్లోని (Mirchowk) గుల్జార్ హౌస్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, నలుగుర