ఆర్కేపురం, ఆగస్టు 5 : ఇతర ప్రాంతాల్లో అమ్ముడుపోని మద్యంను తెచ్చి తక్కువ ధరలకు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిన సంఘటన సరూర్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జ�
అఫ్జల్గంజ్లో వ్యక్తి అదృశ్యం | ఆర్థిక సమస్యలతో భాధపడుతున్న ఓ వ్యక్తి (28) అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
హైదరాబాద్ : ఆగస్టు 8వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనుల జీవన వైవిధ్యాన్ని తెలిపే ప్రదర్శన ప్రారంభమైంద. నగరంల�
రేషన్ కార్డులు పంపిణీ | ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులను యూసుఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణానగర్లో లబ్ధిదారులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పంపిణీ చేశారు.
cricket betting | ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చెందిన షేక్ సాదిక్ (25)ను
Musi River | ఒకప్పుడు మురికి కూపంతో ఉన్న మూసీ.. ఇప్పుడు తళతళ మెరుస్తోంది. మూసీ నదీ తీరం పచ్చందాలతో భాగ్యనగరానికే కొత్త వన్నె తీసుకోస్తోంది. పచ్చిక బయళ్లతో.. సుందరంగా
ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు టెక్నాలజీ వినియోగంతో ప్రతిఒక్కరి జీవితంలో మార్పు అవసరమైనంత మేరకే టెక్నాలజీని వాడుకోవాలి ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వ�
ఈ ఏప్రిల్-జూలైలో రూ.800 కోట్ల లాభాలు 72% వృద్ధితో రూ.8,180 కోట్లకు టర్నోవర్ హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి సింగరేణి భారీ లాభాలతో శుభారంభం పలికింది. ఏప్రిల్-జూలైలో ఏకంగా రూ.800 కోట్ల లాభ
అనంతరం ఆత్మహత్యాయత్నం నిలకడగా ఇద్దరి పరిస్థితి కంటోన్మెంట్, ఆగస్టు 4: పెండ్లికి నిరాకరించిందనే కోపంతో యువతిపై ఓ యువకుడు కత్తితో దాడిచేశాడు. అదే కత్తితో తాను కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్