నచ్చిన ఫ్యాన్సీ నెంబర్ను లక్షలు వెచ్చించి వాహనదారులు కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఫ్యాన్సీ బిడ్డింగ్లో 64 లక్షల ఆదాయం ఆర్టీఏ ఖజానాలో జమ అయింది.
నగరానికి చెందిన ఓ వ్యక్తిని మ్యాట్రిమొని సైట్లో చూసి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రూ.25లక్షలు కొట్టేసిన ఇద్దరు వ్యక్తులను సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లో ఒకరిని.. ప్రేమ పేరుతో వేధిస్తున్న మరో యువతిని వేధిస్తున్న వేరు వేరు ఘటనలలో నిందితులను రాచకొండ షీ టీమ్స్ అరెస్ట్ చేశాయి.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి మృతిచెందాడు. పాత మలక్పేట డివిజన్కు చెందిన మహ్మద్ జాహెద్(20) గతేడాది అమెరికా కనెక్టికట్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్ట్లో హెల్త్ �
వియత్నాంనకు చెందిన విన్గ్రూపు అనుబంధ సంస్థయైన విన్ఫాస్ట్ ఇండియా.. తాజా గా హైదరాబాద్లో ఈవీ షోరూం ను ప్రారంభించింది. ఈ షోరూంలో కంపెనీకి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ కాైర్లెన వీఎఫ్6, వీఎఫ్7 మా�
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. ఓ వ్యాపారి 40 లక్షలను తీసుకెళ్తున్నాడనే సమాచారంతో అతడి కారును పలువురు దుండగులు వెంబడించారు. వ్యాపారి కారును ఢీకొట్టడమే కాకుండా, అ�
మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) విద్యార్థులు నాలుగేండ్ల ట్యూషన్ ఫీజు చెల్లించాలని పట్టుబట్టకుండా వారి సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలను పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)కు సంబంధించి బీఆర్ఎ
భారీ వర్షం రంగారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అత్యధికంగా 17.93 సెంటీమీటర్లు, కాగా మెదక్ జిల్లా కేంద్రంలో కేవలం మూడున్నర గంటల్లోనే 17.75 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది