Hyderabad Bonalu | ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు శుక్రవార
KTR | మానసిక ఆరోగ్యానికి వన్ స్టాప్ వన్ సొల్యూషన్ సరైన మార్గమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో అమృత సంకల్ప్ పేరుతో ఏర్పాటు చేసిన క్లినిక్ను ఆయన ప్రారంభి�
Dumping Yard | గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ గ్రామశివారులో ఏర్పాటు చేయబోయే డంపింగ్యార్డు వల్ల పర్యావరణంతో పాటు భూగర్భజలాలు, వ్యవసాయ పంట పొలాలు కలుషితమవుతాయని రైతు జేఏసీ నా�
పద్మశ్రీ మందకృష్ణ మాదిగను ఘనంగా సన్మానించనున్నట్లు వీహెచ్పీఎస్ (VHPS) జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డ కాళీం తెలిపారు. ఈనెల 19న హైదరాబాద్లో సన్మాన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని రిసార్టులు అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. అం దులో సంఘ వ్యతిరేక కార్యక్రమాలతోపాటు గం జాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా విని యోగిస్తున్నారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు గురువారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపోయారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా చారిత్రక, వారసత్వ కట్టడాలుగా పరిగణించే చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో ఏ విధమైన పనులూ చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా హరిచందన దాసరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో కొనసాగిన అనుదీప్ దురిశెట్టిని ఖమ్మం కలెక్టర్గా బదిలీ చేశారు. మేడ్చల్ కలెక్టర్గా కొనసాగిన గౌతమ�
‘గతంలో ఎన్నడూ ఎరుగని విమాన ప్రమాదం నేడు జరిగింది. దేశమంతా దిగ్భ్రాంతికి లోనై ఉన్నది. నిజానికి ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావాల్సివుంది. కానీ ఈ విషాదం వల్ల ఆయన రాలేకపోయారు. అందుకనే ఆ�
Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. గురువారం సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో వాన పడడం ఖాయం అని చెప్పింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది కూడా. ఆ సంస్థ �
Taj Banjara Lake | వర్షాకాలం ప్రారంభమయింది.. ఒకవైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు దోమల విజృంభణ అధికంగా ఉంది. దోమల నివారణ చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస
Rain Fall | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం తెల్లవారుజామున వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
విశ్వబ్రాహ్మణ ,విశ్వకర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్యసంఘం జిల్లా అధ్యక్షులు ఆకునూరి సతీశ్ చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.