Hyderabad | అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాలలు నిలయాలుగా మారుతున్నాయి. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శిర్లాయిల్స్లో ఉన్న ప్రభుత్వ ప్ర
Operation Kagar | ఆపరేషన్ కగార్ను ఆపాలని కోరుతూ ఈ నెల 23న జరిగే ఛలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి యువత అధికంగా తరలి రావాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర పిలుపుని�
Hyderabad | విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆస్మాన్ఘడ్ సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు అస్మాన్ఘడ్ డీఈ విష్ణువర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం (5కే రన్), వన మహోత్సవ కార్యక్రమాన్ని నార్సింగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గండిపేటలోని మెలుహ కళాశాలలో జరిగిన ఈ కార
నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.
Hyderabad | హైదరాబాద్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్కుంట వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనం అయ్యారు.
కేసీఆర్ విజన్.. కేటీఆర్ మిషన్.. వెరసి బీఆర్ఎస్ హయాంలో ఐటీరంగంలో తెలంగాణ నూతన చరిత్రను లిఖించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఐటీ ఎగుమ తులు నాలుగు రెట్లు పెరుగడమే దీనికి రుజువు. ఇ
హైదరాబాద్లో ఉంటూ వైద్యవృత్తిలో సేవలు అందిస్తున్న ఈ నలుగురూ అనుకోకుండా స్నేహితులు అయ్యారు. అందరి వృత్తి ఒకటే! అంతకుమించి సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ఉన్నవారే! ఆ సామాజిక స్పృహే ఈ వైద్యులను మంచి మిత్రు
నేషనల్ హైవే 44పై తిమ్మాపూర్ వద్ద మామిడి పండ్ల లారీ బోల్తా పడగా లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు మామిడి పండ్లతో వెళ్తున్న లారీ శనివారం ఉదయం నేషనల్ హైవే 44ప�
Voters List | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ తుది ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (ఎలక్షన్) మంగతాయారు గత రెండు రోజులుగా క్షేత్రస్థాయి�
Muta Gopal | సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ సూచించారు. వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే వ్యాధులతో అనారోగ్య సమస్యల
Hyderabad | బంజారాహిల్స్,జూన్ 14: నిర్మానుష్య ప్రాంతంలో కూర్చుని గంజాయి సేవిస్తున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఐదు గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల అమెరికాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొని తిరిగి శనివారం స్వదేశానికి చేరుకున్నారు. ధర్మపురి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వ�