Town Planning ACP Sumana | జీహెచ్ఎంసీ సర్కిల్ 13 (కార్వాన్ ) టౌన్ ప్లానింగ్ ఏసీపీ మంత్రి సుమన (51) అనారోగ్యంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో యూసుఫ్ గూడాలోని తన ఇంట్లో ఆకస్మికంగా మృతి చెందారు.
హైదరాబాద్లో పాత ఆటో పర్మిట్ల స్థానంలోనే ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్ల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. కొత్త ఆటోలపై 50 శాతం రాయితీతో బ్యాంక�
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు.
Gold Price | బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టులు అమ్మకాలతో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర ఒకే రోజు రూ.1200 తగ్గింది. తులం రూ.1,00,170కి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్�
Hyderabad | హస్తినాపురం డివిజన్ శ్రీరమణ కాలనీలో అక్రమ రిజిస్ట్రేషన్ల తంతు కలకలం రేపుతోంది. అసలు ఓనర్ల పేరుతో డాక్యుమెంట్లను సృష్టించి అక్రమంగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వె
Osmania University | ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీని హైదరాబాద్లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ విన్ ఓవెన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అకడమిక్ భాగస్వామ్యం, ఉన్నత విద్యలో పరస్పర సహకారం కోసం వర్సిటీ అధ�
రైల్వే ఉద్యోగులు, కార్మికులు అంకితభావంతో పనిచేయడం వల్ల దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచి, ఉత్తమ ఫలితాలు సాధించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు.
Telangana Bhavan | ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలం�
మీకు యూనిఫామ్స్ అందాయా.. నోట్బుక్స్ ఇచ్చారా.. అంటూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అడిగి తెలుసుకున్నారు. శ్రద్ధగా చదువుకుని పాఠశాలకు మంచిప
Balkampet | చారిత్రాత్మక బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అంతా కలిసి రావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, దేవాలయ పాలకమండలి మాజీ సభ్యులు సింగారపు శ్రీనివాస్ గుప్తా, బూర్గుల ఉమానాథ్ �
హన్మకొండ జిల్లా పరకాల గ్రామానికి చెందిన గురుకుల తాత్కాలిక ఉపాధ్యాయుడు కుమారస్వామి మృతికి కాంగ్రెస్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శ వర్షిణిదే పూర్తి బాధ్యతని తాత్కాలిక ఉపాధ్యాయుల స