ఎంఎన్ఆర్ పార్క్ | నల్లకుంట డివిజన్ విద్యానగర్ టీఆర్టీలో గల మోతె నాగేశ్వరరావు పార్కుతో పాటు వాలీబాల్ గ్రౌండ్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
మహేశ్వరం:కులమతాలకు అతీతంగా జరుపుకునే పీర్లపండుగను మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మతసామరస్యం ఉట్టి పడే విధంగా జరుపుకున్నారు. ప్రజలు అలాయ్,బలాయ్ ఆటలతో గ్రామాలలో సంబురాలు అంబరాన్నంటేలా అనందగా �
Water plus | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ కింద హైదరాబాద్ నగరం వాటర్ ప్లస్ ( Water plus ) హోదా పొందింది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నగర ప్రజ
సున్నితమైన అంశాలపై అడ్డగోలు కథనాలు గాంధీ దవాఖానలో రేప్ అంటూ గగ్గోలు దర్యాప్తు అధికారులను సంప్రదించకుండానే సొంత దర్యాప్తులతో ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర లైంగిక దాడి అబద్ధమని తేల్చిన పోలీసులు తప్పిపోయ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హాకీ అభిమానులకు శుభవార్త. ఐదు దశాబ్దాలుగా ఢిల్లీ వేదికగా అలరిస్తున్న ప్రతిష్ఠాత్మక జవహర్లాల్ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నీకి తొలిసారి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. సికింద్రాబ
World Photography day | మెడలో కెమెరా వేసుకుని.. రోడ్డుపై వచ్చే పోయేవాళ్లను ఓ కోతి ఫొటో తీస్తున్నట్లు ఉంది కదూ ! ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నాడు విశేషంగా ఆకట్టుకుందీ దృశ్యం.
శంషాబాద్:ఓ ప్రయాణీకుడి వద్ద బుల్లెట్ పట్టుబడి కలకలం రేపిన ఘటన గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికార వర్గాల వివరాల ప్రకారం….హైదరాబాద్ నుంచ�
చిక్కడపల్లి :నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి పవిత్రోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి..ఉదయం పవిత్రాహ్వానము,స్వస్తివాచనము,రక్షబంధనము,హవనము, వ�
హైదరాబాద్ : రాబోయే 10-15 రోజుల్లో హైదరాబాద్ను వంద శాతం కోవిడ్ వాక్సినేషన్ జరిగిన నగరంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ