సిగ్నల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు.. యువతి మృతి | నగరంలోని మాదాపూర్లో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని కారు
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శాంతి దూత మహారాజ అగ్రసేన్ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆ�
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ కరోనా బులెటిన్ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. అలాగే కొత్తగా
హైదరాబాద్ : ఓల్డ్ అల్వాల్లోని శివనగర్లో ఉన్న ఉమామహేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకొని శివుడికి మహాకాల రుద్రాభిషేకం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 8 గంటల�
శుభప్రద్ పటేల్ | ప్రకృతిని కాపాడాలనే బృహత్తర లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన తెలంగాణ హరిత నిధిలో తాను సైతం భాగస్వామినవుతానని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్ ప్రకటించారు.
Hyderabad | మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ రోడ్డులో పోలీసులు డ్రంక్ అండ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అధికారుల నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు యువకుల ప్రయత్నించారు.
Man kidnaped: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కిడ్నాప్కు గురయ్యాడు. గాదె శంకర్ అనే వ్యక్తిని కల్వకుర్తికి చెందిన ప్రశాంత్ కిడ్నాప్ చేశాడు. ఈ మేరకు శంకర్ భార్య
Petrol Prices | దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్
Hyderabad | తెలంగాణ అకాడమీలో నిధులు దారి మళ్లించిన కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టయ్యారు. ఈ క్రమంలో అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిని
Hyderabad | తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఏపీ మర్కంటైల్ కో-ఆపరేటివ్ సొసైటీ