hyderabad | ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
hyderabad | వివాహేతర సంబంధం కేసులో ఓ ఇన్స్పెక్టర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన
ఉన్నత చదువులు చదివినా ఇంట్లో దంపతులు చిన్న చిన్న వివాదాలను పెద్దవి చేస్తూ విడిపోయే వరకు తెచ్చుకుంటున్నారు. ఆ ప్రభావం పిల్లలపై పడుతుందని గమనించక పట్టుదలకు పోయి, కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఇ�
గుట్టుచప్పుడుకాకుండా ఆన్లైన్ ద్వారా ఓ ఇంట్లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి ఓం విహార్ కాలనీ
Hyderabad | నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని జూబ్లీహాల్ సమీపంలో మూడు తుపాకులు ప్రత్యక్షం అయ్యాయి. చెత్తను తొలగిస్తుండగా మూడు తపంచాలు బయటపడ్డాయి. అవి తుప్పు పట్టి ఉన్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది
Hyderabad Police | హైదరాబాద్ కేంద్రంగా జరిగిన రూ. 903 కోట్ల కుంభకోణాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయటలు చేశారు. ఇంత భారీ స్థాయిలో కుంభకోణం జరిగినప్పటికీ కేంద్ర నిఘాలు సంస్థలు పసిగట్ట
హైదరాబాద్లో రూ.3.5 కోట్ల హవాలా సొమ్ము పట్టుబడింది. దీనిని హిమాయత్నగర్ నుంచి హయత్నగర్కు ఒక కారులో తరలిస్తుండగా నార్త్జోన్ పోలీసులు పట్టుకొన్నారు. దీనిని ఉప ఎన్నిక జరగనున్న మునుగోడుకు తరలించేందుకు
ఆపరేషన్ రోప్ అమలు తీరుపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు గోషామహల్లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కాన్ఫరెన్స్ హాల్ల
Hyderabad | హైదరాబాద్లోని మైత్రివనం వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు హంగామా సృష్టించాడు. రాంగ్ రూట్లో వచ్చిన ఆ వాహనదారుడిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. పోలీసులు ఆపారని తన బైక్ను తానే
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే మిలాద్ ఉన్ నబీ కూడా వస్తున్నదని, నిరంతరం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. బుధవారం అన్ని జోన్ల డీసీపీలు
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలో ఎక్స్ఛేంజర్దే కీలక పాత్ర ఉంటుందని పోలీసులు గుర్తించారు. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వీవీనగర్లో నివాసముండే వెంకటేశ్వర్రావు
భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 71.620 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ కథనం
జామ్తారా సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఆరు నెలలుగా అక్కడి నుంచి వస్తున్న సైబర్ నేరాలకు సంబంధించిన కాల్స్ పెరిగాయి. దీంతో పోలీసులు మళ్లీ నిఘా పెంచారు. నేరగాళ్లపై చర్యలకు మరోసారి సిద్ధమయ్య�