హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో షాహినాత్ గంజ్ పోలీసులు రాజాసింగ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజాసింగ్�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రిమాండ్పై హైదరాబాద్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు రాజాసింగ్ రిమాండ్ను తిరస్కరించడాన్ని పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు. పోలీస
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను మంగళ్హాట్ పోలీసులు నాంపల్లికోర్టులో మంగళవారం సాయంత్రం హాజరుపరిచారు. నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు రాజాసింగ్ను హాజరు�
రంగారెడ్డి : మైలార్దేవుపల్లిలో ఓ ముగ్గురు వ్యక్తులు తుపాకీతో హల్చల్ సృష్టించారు. స్థానికంగా ఉన్న సరస్వతి నగల దుకాణంలోని ఆ ముగ్గురు దుండగులు ప్రవేశించారు. బంగారం కొనేవారిలా షాపు యజమాని ద
మానవ అక్రమ రవాణాకు గురైన, తప్పిపోయిన, భిక్షాటనలో ఉన్న చిన్నారులు, వీధిబాలలు, బాలకార్మికుల జీవితాల్లో తెలంగాణ పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్'తో చిరునవ్వులు పూయిస్తున్నారు. అలాంటి చిన్నారుల జాడ కనిపెట్టేం�
ఆపరేషన్ ముస్కాన్-8లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 611 మంది బాలలకు విముక్తి కల్పించామని సీపీ స్టీపెన్ రవీంద్ర వెల్లడించారు. అందులో 535 మంది బాలురు, 76 మంది బాలికలు ఉండగా, ఇతర రాష్ర్టాలకు చెందిన వారు 228 మంది బ�
అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. హనుమకొండ డివిజనల్ పోలీస్ ఆధ్వర్యంలో శుక్రవారం హంటర్రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో సైబర్ క్రైమ్స�
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్, మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇంటర్ నుంచి పీజీ వరకు 13 రాష్ర్టాల్లోని 18 యూనివర్సిటీలు, 10 ఇంటర్ బోర్డ�
చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిపై ఆయుధాలతో దాడి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా నుంచి పోలీసులు ఇద్దరిని గురువారం అరెస్టు చేశారు. కర్ణాటకలో నేరాలకు పాల్పడటంతో పాటు అక్కడి పోలీసులపై దాడి చే
హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యువత.. తమకు ఏదైనా ప్రదేశం నచ్చిందంటే చాలు.. అక్కడ వీడియో షూట్ చేసేస్తున్నారు. ఇక దాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఓ అందమైన అమ్మాయి కూడ�
హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరిగాయి. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 69 మంది సీఐలను బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక పోలీసు స్టేషన్�
బ్యాంకు అధికారులు, జాబ్ కన్సల్టెన్సీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్నేరగాళ్ల కోసం హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ఢిల్లీ పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఇప్పటికే నాలుగు కాల్సెంటర్లపై దాడి చేసి